DNB News - ఆంధ్రప్రదేశ్ / : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నూతన గ్రామ మండల కమిటీల నిర్మాణంలో భాగంగా MSP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పలివెల నవీన్ మాదిగ అధ్యక్షతన ఈరోజు కాకినాడ జిల్లా కేంద్రంగా గాటి సెంటర్ డాక్టర్ బాబు జగ్జీరామ్ కమ్యూనిటీ హాల్ బాపూజీ నగర్ నందు కాకినాడ టౌన్ కమిటీ నిర్మాణం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS రాష్ట్ర ఉపాధ్యక్షులు & కాకినాడ జిల్లా ఇంచార్జ్ సూరిపాక వాసుదేవరావు మాదిగ, MRPS రాష్ట్ర సహాయ కార్యదర్శి& కాకినాడ జిల్లా కో ఇంచార్జ్ పసుపులేటి చిన్నబాబు మాదిగలు పాల్గొనగా, టౌన్ లోని వార్డ్స్ కమిటీల ఇతర ముఖ్య నాయకులు నూతన కమిటీలను ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకొన్నారు. MRPS నూతన టౌన్ కమిటీ 1.అధ్యక్షులు :- తుమ్మలపల్లి సంతోష్ కుమార్ మాదిగ 2.వర్కింగ్ ప్రెసిడెంట్:- కాదా రవికాంత్ మాదిగ MSP నూతన టౌన్ కమిటీ గౌరవ అధ్యక్షులు :- నరుకుర్తి రాజు మాదిగ 1.అధ్యక్షులు :- పలపాటి శ్రీనివాస్ మాదిగ 2.వర్కింగ్ ప్రెసిడెంట్:- మిరియాల రాజు మాదిగ కమిటీలు ఎన్నిక చేయడం వారికి నియామక పత్రాలు అందజేశారు వారు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఈ సమాజంలో సామాన్య పేద ప్రజలకి అవసరమైనటువంటి ఆరోగ్య శ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం కోటా పెంపు వికలాంగులకు పెన్షన్లు పెంపు అదేవిధంగా సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడ ఇప్పటికి ఎమ్మార్పీఎస్ ముందుంటుంది. కొత్తగా నియమించబడ్డటువంటి ఈ నాయకత్వంMRPS అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల సర్కులర్ రూపంలో వచ్చే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా చదివి అమలుపరిచే విధంగా ముందుండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MSP జిల్లా అధ్యక్షులు వల్లూరి సత్తిబాబు మాదిగ, డోకుబుర్ర భద్రం మాస్టర్, మిరియాల
Admin
DNB News