Saturday, 18 April 2026 02:07:09 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

విజ్ఞానం లాంటి విద్యాలయాలలో మత ఘర్షణ వాతావరణం సరికాదు వామపక్ష విద్యార్థి సంఘాలు

Date : 22 January 2026 05:18 PM Views : 73

DNB News - ఆంధ్రప్రదేశ్ / : నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ గల చారిత్రక పాఠశాల నందు నిన్న జరిగిన సంఘటన ఆందోళనకారం అని వామపక్ష విద్యార్థి సంఘాలు నాయకులు విమర్శించారు. ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో ఆర్స్ కాలేజ్ పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా AISF, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ భాష, SFI, పట్టణ కార్యదర్శి శశిధర్,PDUS, జిల్లా అధ్యక్షుడు అఖండ లు మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రభుత్వ పాఠశాలలో అత్యంత ఎక్కువ అడ్మిషన్ కలిగిన పాఠశాల నెహ్రూ మెమోరియల్ మునిసిపల్ హై స్కూల్ ఈ విద్యాసంవత్సరం మొదట్లోనే నో అడ్మిషన్స్ బోర్డును పెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రశంసలు అందుకున్నటువంటి చారిత్రక పాఠశాలలో నిజానిజాలు తెలుసుకోకుండా పాఠశాల ఆవరణంలో మత కోణం లో ఆందోళన చెప్పటి కుల, మతాలు కు అతితంగా విజ్ఞానం ఆస్వాదించే పిల్లలు మధ్య చేయడం సరైనది కాదని వారు అన్నారు. స్వయంగా స్వామి మాల వేసిన విద్యార్థి తల్లి స్పష్టంగా తన కుమారుడు పాఠశాల కు రాలేదని తెలుసుకొని భాద పడుతూ హెడ్ మాస్టర్ మందాలించాడానీ ఎవరు తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పింది అని, నిజానిజాలు తెలుసుకోకుండా ఆ విద్యార్థి సమస్య ను తెలుసుకొని 10 వ తరగతి పాస్ ఐయ్యే విధంగా ప్రోత్సహించి భవిష్యత్తు ను కాపాడేలా చేయాల్సింది పోయి, చదువులు చెప్పే ఉపాధ్యాయులు పైఇబ్బంది పెట్టడం సరికాదు అని, వెంటనే అధికారులు స్పందించి ఇలాంటి వాతావరణం ను అరికట్టి విద్యార్థులు చదువులు, వారి ఐక్యత ను కాపాడాలని వారు డిమాండ్ చేసారు. పాఠశాల లో మతాలకంటే మానవత్వం ను పెంపొందించే విధంగా కృషి చేయాలనీ, ఇలాంటి కార్యక్రమాలకు వామపక్ష విద్యార్థి సంఘాలు ముందు ఉంటాయని వారు తెలిపారు అనంతరం ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ పట్టణ అధ్యక్ష ,కార్యదర్శి, బి . శ్రీకాంత్, యు.దాస్తగిరి, పట్టణ సహాయ కార్యదర్శి యు.మోహన్ ఎస్ఎఫ్ఐ నాయకులు ఉమాకాంత్, నాగరాజు, పి డి ఎస్ య నాయకులు , బసవ రాజ్, మరియు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :