Monday, 15 June 2026 02:25:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

టిడ్కో ఇళ్లలో సమస్యలపై ఫైర్ అయిన దేవేంద్రప్ప.. “పేదల ఇళ్లకు వైసీపీ రంగులు కాదు... సౌకర్యాలు కావాలి”.

Date : 11 May 2026 10:33 AM Views : 34

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పరిధిలోని టిడ్కో ఇళ్లను రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప శనివారం పరిశీలించి అక్కడి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ 2014–2019 కాలంలో పేదల గృహ కలను నిజం చేయాలనే ఉద్దేశంతో కర్నూలు జిల్లా ఆదోని పరిధిలో దాదాపు 4 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిందన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు పార్టీ రంగులు వేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు ఇంటి కల నెరవేర్చేందుకు మరమ్మతులు పూర్తి చేసి ఇప్పటికే నాలుగు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని తెలిపారు. టిడ్కో కాలనీలో నివసిస్తున్న ప్రజలు తమ సమస్యలను దేవేంద్రప్ప దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రేషన్ సరఫరా సక్రమంగా జరగడం లేదని, పింఛన్లు ఇంటి వద్దకు అందడం లేదని, గ్యాస్ సిలిండర్ల పంపిణీ లేదని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాల, ఆశా వర్కర్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రజల సమస్యలను ఆదోని మున్సిపల్ కమిషనర్‌తో పాటు కర్నూలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని దేవేంద్రప్ప హామీ ఇచ్చారు. టిడ్కో కాలనీల్లో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి మౌలిక వసతులు అందేలా ప్రభుత్వ అధికారులతో చర్చిస్తానని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :