DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజా సమస్యలపై ముందడుగులో పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ నుండి స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్ ఈరోజు గాజువాక బీసీ రోడ్డు వద్ద గిరిజా కాలనీలో. మాదే చక్రవర్తి. కొల్లి జ్యోతి ఆధ్వర్యంలో మందస కమ్యూనిటీలో క్యాస్ట్ సర్టిఫికెట్స్ మరియు రేషన్ కార్డ్స్ ఆధార్ కార్డులు నిమిత్తం మరియు అనేక సమస్యలపై మీటింగ్ పెట్టడం జరిగింది. సమస్య త్వరలో నేషనల్ చైర్మన్ దగ్గుబాటి మాధవరావు గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. ప్రజలందరికీ కూడా వాళ్లకు ఉన్న హక్కులు పబ్లిక్ పర్స్ సోషల్ జస్టిస్ ద్వారా వివరించడం జరిగింది పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్ల దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు కు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ముందుంటాదని చెప్పారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉంటామన్నారు. త్వరలో ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటామన్నారు
Admin
DNB News