Saturday, 18 April 2026 02:26:57 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు

Date : 31 January 2026 12:55 PM Views : 53

DNB News - ఆంధ్రప్రదేశ్ / : రాజాం: బొబ్బిలి రోడ్డులో వెలసిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని మాజీ మంత్రి తెదేపా రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అమ్మవారి 100వ జాతర మహోత్సవ ఏర్పాట్లు చేయనున్న సందర్భంగా గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి జాతరను ఉత్తరాంధ్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు పూనుకున్నట్లు తెలిపారు. ఈ జాతరను రాష్ట్ర పండుగగా చేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డిని గారిని కలిసి వినతి అందజేసినట్లు తెలిపారు.అలాగే అధినేత చంద్రబాబు దృష్టిలో పెడతానని తెలిపారు. ఈ 100వ జాతర మహోత్సవాన్ని ప్రజలు మరచిపోలేని విధంగా చేసేందుకు కృషి చేస్తానన్నారు. దీనికి వివిధ స్వచ్ఛంద సంస్థలు ,పెద్దలు,ప్రజలు సహకరించాలన్నారు.జాతర ఏర్పాట్లకోసం ఇప్పటి నుంచే ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్నారు. ఫిబ్రవరి 22నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు జరగనున్నాయని, ఫిబ్రవరి 24వ తేదీతో ఘటోత్సవంతో అమ్మవారి జాతర ముగుస్తుందన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :