DNB News - ఆంధ్రప్రదేశ్ / : సమతా సమాజ స్వాప్నికులు, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలె ద్విశత జయంతి సందర్బంగా... పూలె విగ్రహానికి MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ, MSP నియోజకవర్గ ఇంచార్జి ఆరేటి వాసు , కో ఇంచార్జి మోపూరి మనోహర్, MRPS నాయకులు క్రిష్, మాజీ టౌన్ యువసేన అధికార ప్రతినిధి హరి తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా మదనపల్లి MLA షాజహాన్ బాషా, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ జంగాల శివరాం, ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్ తాజ్ పఠాన్ ఖాదర్ ఖాన్, TDP మండల అధ్యక్షులు శ్రీనివాసులు దేవరింటి, శాలివాహన కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ, మాజీ సర్పంచ్ ప్రభాకర్ లతో BJP సీనియర్ నాయకులు చల్లపల్లి నరసింహరెడ్డి, BJP OBC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్, సీనియర్ నాయకులు సేతు సార్, పులి నరేంద్ర,గాయత్రి శీనన్న, ఓసూరి కిరణ్, NG పల్లి సత్య, కృష్ణమూర్తి లతో పాటు ఇతర జనసేన, BC సంఘం నాయకులు పాల్గొన్నారు....
Admin
DNB News