Monday, 15 June 2026 01:40:57 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అక్బర్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా అనాధ పిల్లలకు అన్నదానం – ఎమ్మిగనూరులో సేవా కార్యక్రమం..

Date : 25 January 2026 04:52 PM Views : 115

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరు పట్టణంలోని హెచ్బీఎస్ కాలనీలో గల పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనాధ ఆశ్రమంలో అక్బర్ సాహెబ్ 19వ వర్ధంతి సందర్భంగా 30 మంది అనాధ పిల్లలకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బైలుప్పల అక్బర్ సాహెబ్ కుమారులు డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, బైలుప్పల మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ బాధ్యులు ఎం. ఖాసిం వలి, సమాజ సేవకులు డాక్టర్ కామలే గణేష్ ముఖ్య అతిథులుగా పాల్గొని అనాధ పిల్లలతో కలిసి భోజనం వడ్డించి సేవాభావాన్ని చాటారు. అక్బర్ సాహెబ్ వర్ధంతి సందర్భంగా తమ ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన బైలుప్పల కుటుంబ సభ్యులకు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నిర్వాహకులు ఎం. నరసన్న, ఎం. ఖాసిం వలి, డాక్టర్ కామలే గణేష్ హృదయపూర్వక ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బైలుప్పల షఫీయుల్లా, బైలుప్పల మహబూబ్ బాషా మాట్లాడుతూ అనాధ పిల్లలకు అవసరమైన సేవలు, విద్యా–వైద్య సహాయాలు తమ తరఫున నిరంతరం అందజేస్తామని హామీ ఇచ్చారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :