Monday, 15 June 2026 02:07:58 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

కిడ్నాప్ కేసులో నిందితుల అరెస్ట్ – పత్రాలు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం..

Date : 12 March 2026 03:01 PM Views : 127

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కిడ్నాప్ కేసులో నిందితులను కర్నూలు రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. పగిడ్యాలకు చెందిన పుల్యాల నాగిరెడ్డితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల జిల్లా అల్లూరుకు చెందిన గుత్తేదారు కె. వెంకటస్వామిని ఈ నెల 10వ తేదీన పుల్యాల నాగిరెడ్డి తన అనుచరులతో కలిసి కర్నూలులో కిడ్నాప్ చేసి బెదిరింపులకు గురి చేసి దస్తావేజులపై సంతకాలు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పుల్యాల నాగిరెడ్డితో పాటు మరో ఆరుగురిపై కర్నూలు రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పుల్యాల నాగిరెడ్డి, మోక్షేశ్వరరెడ్డి, రాఘవరెడ్డి, మద్దిలేటిరెడ్డి, రాజు మరియు కారు డ్రైవర్‌ను నిందితులుగా గుర్తించారు. ఈ మేరకు పుల్యాల నాగిరెడ్డి, గంగిరెడ్డి మద్దిలేటిరెడ్డి, రామిరెడ్డి గారి రాఘవరెడ్డిని బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి దస్తావేజు పత్రాలు, ప్రామిసరీ నోట్లు మరియు ఒక కారును స్వాధీనం చేసుకున్నట్లు కర్నూలు రెండో పట్టణ సీఐ నాగరాజరావు తెలిపారు. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :