DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారతరత్న డాక్టర్ అంబేద్కర్..135 వ.జయంతిని పురస్కరించుకొని జగన్నాధపురం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ముఖ్యఅతిథిగా.గ్రామపంచాయతీ కార్యదర్శి జెట్టి అనిత..గ్రామ సర్పంచ్ బొల్లం యమునా లింగరాజ్. గ్రామకార్యదర్శి. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి . వాహనం నడప రాదని. యువకులకు గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శుభ్రత పాటించాలని. వేసవికాలంలో. ఎండ తీవ్రతగా ఎక్కువగా ఉన్నందువలన. ప్రతి ఒక్కరూ బాధ్యత రహితంగా ప్రవర్తించాలని పేర్కొన్నారు . గ్రామ పెద్దలు. యువకులు. మహిళలు.మరియు అంబేద్కర్ యూత్ అధ్యక్షులు అంబేద్కర్ యూత్ మరియు గ్రామ ప్రజలు పాల్గొని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగినది..
Admin
DNB News