Thursday, 16 April 2026 03:49:52 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపెతంగా జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ .

Date : 22 January 2026 11:39 AM Views : 92

DNB News - ఆంధ్రప్రదేశ్ / : * బందరువానిపేట గ్రామంలో అంగరంగ వైభవోపెతంగా జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ . * ముఖ్య అతిథిలుగా పాల్గొన్న జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, జనసేనపార్టీ శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయకర్త కోరాడ సర్వేశ్వరరావు , శ్రీకాకుళం నియోజవర్గం, గార మండలం, బందరువానిపేట గ్రామంలో బుధవారం జనసేనపార్టీ నాయకులు బడే శ్రీరామ్ మరియు స్థానిక జనసేన నాయకుల ఆధ్వర్యంలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ అత్యంత ఘనంగా నిర్వహించారు,ఈ నేపథ్యంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ NDA కూటమి ఏర్పాటుకు జనసేనపార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోశం ఆయన చేసిన త్యాగం మరువులేనిదని అన్నారు, గ్రామస్థాయి నుంచి కూటమి నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామాల అభివృద్ధితో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని అన్నారు. ప్రజల అభివృద్ధి కోసం పనిచేద్దామని భవిష్యత్తులో వచ్చే అన్ని ఎన్నికల్లో కలిసి పనిచేసి విజయం సాధిద్దామని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శిచిట్టి భాస్కర్, సనియోజకవర్గంలో శ్రీకాకుళం పట్టణ,మండలాల ముఖ్య నాయకులు శ్రీకాకుళం రూరల్ మండలపార్టీ అధ్యక్షులు తాటిరాజుల కూర్మారావు, గుమ్మడి శాంతారావు,కింతాడ.సంతోష్ కుమార్, అంబటి రామకృష్ణ, పెదపాడు శంకర యాదవ్, నిమ్మాడ. వెంకటేశ్వరరావు, ఊట.మల్లేశ్వరరావు(మధు),స్థానిక బందరువానిపేట జనసేనపార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నాయకులు , జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :