Monday, 15 June 2026 01:57:38 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఎమ్మిగనూరు కోర్టులో భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారుల పరిశీలన..

Date : 12 March 2026 11:34 AM Views : 76

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి & జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టులో భద్రతా ఏర్పాట్లను ఎఆర్ అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ భార్గవి పరిశీలించారు. బుధవారం కోర్టు సూపరింటెండెంట్ విష్ణుప్రియతో కలిసి కోర్టులోని రికార్డుల రూమ్, న్యాయాధికారుల భద్రతా ఏర్పాట్లు, ప్రహరీ గోడలు తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. ఇటీవలి కాలంలో దేశంలోని కొన్ని కోర్టుల్లో చోటుచేసుకుంటున్న దాడుల నేపథ్యంలో, ఎమ్మిగనూరు కోర్టు ప్రాంగణంలో లాయర్లు, సాక్షులు మరియు న్యాయాధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈ పరిశీలనకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు, ఎస్సై మధుసూదన్ రెడ్డి, ఆర్ & బీ డీఈ నాగరాజు, సూపర్వైజర్ ప్రభు, ఎలక్ట్రిక్ డీఈ నాగేంద్ర ప్రసాద్, ఏఈ ప్రసన్నరాజు, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :