Thursday, 16 April 2026 05:07:55 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

బి ఆర్ అంబేద్కర్ జయంతి రోజున MRPS నాయకులను తీవ్రంగా అవమానించిన చిత్తూరు జిల్లా కలెక్టర్

Date : 15 April 2026 11:05 AM Views : 620

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు అనగా 14/4/2026 భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డా!!బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత నాయకులు,MLA లు MP మరియు జిల్లాలోని SC కార్పొరేషన్ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిదంగా అందరికి ఆహ్వానం కూడా అందింది అందులో కొంతమందిని వేదిక మీదికి ఆహ్వానించారు మరికొందరిదగ్గర ప్రసంగాలు కూడా చేయిస్తాము అని ముఖ్యమైన వారి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎక్కువ కాలంగా సమాజ సేవ చేసివుంటారో వారికీ అంబేద్కర్ జయంతి సందర్బంగా వారికి మొమెంటో కూడా ఇస్తాము అని పేర్లు అడిగారు అందుకు గాను మేము మా నాయకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తో చర్చించి మా నాయకుడు కొందరి పేర్లు ఇవ్వండి అని చూచించిన వారి పేర్లు మేము ఇవ్వడం జరిగింది. వారు తీసుకున్నారు కానీ తీరా అందురికి ఇన్విటేషన్ ఇచ్చి రమ్మని చెప్పి వచ్చిన తరువాత వేదిక పై MRPS నాయకులను ముగ్గురుని పిలచి ఒక్కరికి కూడా ప్రశాంగించే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా MRPS ను కించపరిచే విదంగా జిల్లా కలెక్టర్ నడుచుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన సంఘటన అదేవిదంగా మొమెంటోలు ఇస్తామని చెప్పి కొందరు MRPS నాయకుల పేర్లు తీసుకుని ఆ నాయకులను వేదిక పైకి మొమెంటోలు తీసుకోవాల్సిందిగా రావాలని పిలిచి మొమెంటోలు ఇవ్వకుండా తిరిగి పంపిన ఘటన ఇప్పటి వరకు ఎక్కడ మేము చూడలేదు జరగలేదు మాలో ఉమాపతి మాదిగ అనే MSP సీనియర్ నాయకులు మొమెంటో తీసుకోవాల్సిందిగా వేదిక పై రావాలని పిలిచి ఎవరో EX DVMC మెంబర్ T గోవ�

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :