DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఈరోజు అనగా 14/4/2026 భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డా!!బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్బంగా చిత్తూరు జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవనం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత నాయకులు,MLA లు MP మరియు జిల్లాలోని SC కార్పొరేషన్ నాయకులు ప్రభుత్వ యంత్రాంగం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిదంగా అందరికి ఆహ్వానం కూడా అందింది అందులో కొంతమందిని వేదిక మీదికి ఆహ్వానించారు మరికొందరిదగ్గర ప్రసంగాలు కూడా చేయిస్తాము అని ముఖ్యమైన వారి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది ఎవరైతే ఎక్కువ కాలంగా సమాజ సేవ చేసివుంటారో వారికీ అంబేద్కర్ జయంతి సందర్బంగా వారికి మొమెంటో కూడా ఇస్తాము అని పేర్లు అడిగారు అందుకు గాను మేము మా నాయకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ తో చర్చించి మా నాయకుడు కొందరి పేర్లు ఇవ్వండి అని చూచించిన వారి పేర్లు మేము ఇవ్వడం జరిగింది. వారు తీసుకున్నారు కానీ తీరా అందురికి ఇన్విటేషన్ ఇచ్చి రమ్మని చెప్పి వచ్చిన తరువాత వేదిక పై MRPS నాయకులను ముగ్గురుని పిలచి ఒక్కరికి కూడా ప్రశాంగించే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా MRPS ను కించపరిచే విదంగా జిల్లా కలెక్టర్ నడుచుకోవడం తీవ్రంగా ఖండించాల్సిన సంఘటన అదేవిదంగా మొమెంటోలు ఇస్తామని చెప్పి కొందరు MRPS నాయకుల పేర్లు తీసుకుని ఆ నాయకులను వేదిక పైకి మొమెంటోలు తీసుకోవాల్సిందిగా రావాలని పిలిచి మొమెంటోలు ఇవ్వకుండా తిరిగి పంపిన ఘటన ఇప్పటి వరకు ఎక్కడ మేము చూడలేదు జరగలేదు మాలో ఉమాపతి మాదిగ అనే MSP సీనియర్ నాయకులు మొమెంటో తీసుకోవాల్సిందిగా వేదిక పై రావాలని పిలిచి ఎవరో EX DVMC మెంబర్ T గోవ�
Admin
DNB News