Wednesday, 17 June 2026 02:37:04 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

శశి విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలి విద్యార్థి,యువజన, ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్

Date : 11 May 2026 10:32 AM Views : 27

DNB News - ఆంధ్రప్రదేశ్ / : తిరుపతిలోని బాలాజీ కాలనీ నందు అంబేద్కర్ భవన్లో భాదిత దళిత మహిళా ప్రిన్సిపాల్ మంగ రాణి తో కలిసి అఖిలపక్ష విద్యార్థి,యువజన, ప్రజాసంఘాల జేఏసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇటీవల శశి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ప్రిన్సిపాల్ జే. మంగ రాణి కి ముందస్తూ నోటీసులు ఇవ్వకుoడ అద్దాంతరంగా తొలగించిన తీరు కుల వివక్షతో ఉన్నదని తక్షణమే ఆ విద్యాసంస్థల డైరెక్టర్ కిరణ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ప్రాకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు.ఇప్పటి వరకు ప్రిన్సిపాల్ జే. మంగ రాణి యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ విద్యాసంస్థల యాజమాన్యం వద్దే ఉంచుకుని వేధింపులకు పాల్పడుతున్నారు అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం తీసేసినందున లేబర్ యాక్ట్ ప్రకారం ఇప్పటివరకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. శశి విద్యా సంస్థల యాజమాన్యం వేధింపులు తట్టుకోలేక తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య ప్రయత్నం కూడా జరిగిందని ఈ ఘటన చాలా బాధాకరమని వాపోయారు. ఈ ఘటనను సంబంధిత పోలీస్ మరియు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడం చాలా బాధాకరమన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శశి విద్యా సంస్థలకు గుర్తింపును రద్దుచేసి డైరెక్టర్ కిరణ్ పై కేసు నమోదు చేయని పక్షంలో విద్యా సంస్థల ఎదుట నిరసన దీక్ష చేపడతామని తెలియజేశారు. అలాగే శశి విద్యా సంస్థల్లో విద్యాహక్కు చట్ట ప్రకారం చదువుతున్న విద్యార్థుల నుండి ఫీజుల దోపిడీ జరుగుతున్నదని వీటన్నిటిపై సమగ్ర దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: