Monday, 15 June 2026 02:28:36 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఆదోని ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి--నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ డిమాండ్.

Date : 11 May 2026 06:31 PM Views : 54

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని నియోజకవర్గంలోని ప్రజలు ప్రాథమిక సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్యతో పాటు మరుగుదొడ్లు లేకపోవడం, డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, కొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు దయనీయ స్థితిలో ఉండడం, వీధి దీపాల లేమి, స్థిరమైన ఉపాధి అవకాశాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యలపై స్పందించిన కలెక్టర్ వెంటనే ఆదోని మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి, ముఖ్యంగా తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు. అలాగే ఆదోని ప్రజలకు అవసరమైన అన్ని ప్రాథమిక వసతులను త్వరితగతిన కల్పించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :