Saturday, 18 April 2026 05:57:49 PM
# మంగ్లీపై ఆరోపణల్ని ఖండిస్తున్నాం..అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకులు భూక్యా హరినాయక్ # విజయవాడలో బిజెపి కీలక సమావేశం – రాబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం.. # పోచమ్మ చెరువులో పూడికతీత పనులకు భూమి పూజ – స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై కలెక్టర్ డా.ఏ.సిరి అవగాహన # స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో పోలీసుల స్వచ్ఛత కార్యక్రమాలు... # శాతవాహనలో ప్రశాంతంగా డిగ్రీ పరీక్షలు # విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ కరీంనగర్ # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు అంతర్జాతీయ మ్యాథ్స్ ఒలంపియాడ్ లో పతకాలు # రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు

ఇది ఈవెంట్ ల ప్రభుత్వం

Date : 02 March 2026 05:54 PM Views : 76

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇది ఈవెంట్ ల ప్రభుత్వం (రైతు సదస్సు లకు ఖర్చు చేయరు,విద్యా సదస్సు కి ఖర్చు చేయరు, నిరుద్యోగులకు ఖర్చు చేయరు కానీ వృధా ఈవెంట్ లకు కోట్లలో ఖర్చు చేస్తారు.) జూన్ 21, 2025న విశాఖపట్నంలో జరిగిన అంతర్జాతీయ యోగా ఈవెంట్ కోసం ఈ కూటమి ప్రభుత్వం భారీగా  ₹300 కోట్లు ఖర్చు చేసింది. DSC-2024 కు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే క్రమంలో విజయవాడలో భారీ బహిరంగ సభ/ఈవెంట్ నిర్వహించి సుమారు ₹20 కోట్లు ఖర్చు చేశారు. MLA ఈవెంట్ / నియోజకవర్గ స్థాయి క్రీడలు: కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో నిర్వహించే క్రీడా పోటీలు లేదా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో జరిగే ఈవెంట్లకు అయ్యే ఖర్చు సగటున 20 లక్షల నుండి 35 లక్షల రూపాయల వరకు నిధులు కేటాయించారు. సుమారు 175 స్థానాల్లో  60 కోట్లు రూపాయలు ఖర్చు . జిల్లా స్థాయి స్పోర్ట్స్ మీట్స్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) మార్షల్ ఆర్ట్స్: మార్షల్ ఆర్ట్స్ క్రీడల ఈవెంట్ కోసం ప్రత్యేకంగా ₹25 కోట్లు స్వర్ణాంధ్ర 2047 విజన్ లాంచ్: ఈ డాక్యుమెంట్ విడుదల ఈవెంట్ కోసం కోట్ల లో ఖర్చు చేశారు. కూటమి  ప్రభుత్వం ఫిబ్రవరి 14, 2026న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో యువజన సర్వీసులు మరియు క్రీడల అభివృద్ధి కోసం అని  సుమారు ₹440 కోట్ల రూపాయలు వృథా చేశారు. ఆటవిడుపు (AP Legislators' Sports Meet - 2026). ఫిబ్రవరి 24 - 26, 2026 మూడు రోజుల పాటు  విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం (IGMC), లో ఈవెంట్ లు నిర్వహించి ప్రజా ధనాన్ని వృథా చేశారు.   ఇలా వేల కోట్ల ప్రజా ధనాన్ని ఈవెంట్ లకు ఖర్చు చేసే బదులు వ్యవసాయ రంగానికి లేదా విద్యా రంగానికి లేదా మెడికల్ కళాశాలలకు అభివృద్ధిని వెనక్కు పెట్టీ , ఇస్తానన్న సూపర్ 6  పథకాలు ఇవ్వకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ,ప్రజలను మోసం చేస్తూ,  ఈవెంట్ రూపం లో ప్రజా ధనాన్ని వొమ్ముచేయడం ఎంత వరకు సమంజసం అని మాజీ వైఎస్సార్ సీపీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్) దుంపల రామారావు (లక్ష్మణ రావు) అన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :