Saturday, 18 April 2026 02:10:44 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

పాతపట్నం నియోజకవర్గం లో గ్రామ సర్పంచులు

Date : 06 April 2026 09:41 AM Views : 91

DNB News - ఆంధ్రప్రదేశ్ / : * పాతపట్నం నియోజకవర్గం లో గ్రామ సర్పంచులు గా తమ ఐదేళ్ల పదవి కాలాన్ని అత్యంత సమర్ధవంతం గా, నిబద్ధతతో పూర్తి చేసినందుకు ఈ రోజు పాతపట్నం నియోజకవర్గం లో మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్సార్ సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటి సభ్యులు రెడ్డి శాంతి గారు ఆత్మీయ సమ్మేళనం & సన్మాన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ కళింగ కార్పొరేషన్ చైర్మన్ మరియు ప్రస్తుత వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్)దుంపల రామారావు (లక్ష్మణ రావు) పాల్గొన్నారు . ఈ సమావేశం లో రెడ్డి శాంతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో 2021 లో స్థానిక సంస్థల ఎన్నికలను నియోజక వర్గం పరిధిలో పారదర్శకంగా నిర్వహించడం ఆ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో సర్పంచ్ లగా పదవీ బాధ్యతలు చేపట్టారని తమ బాధ్యతలను సమర్ధవంతంగా బాధ్యతగా పంచాయతీలను అభివృద్ధి పథం లో నడిపించి ప్రజా మన్ననలు పొందడం అభినందించదగిన విషయం అని అన్నారు.రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వైసీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించుకొని 2029 లో మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గా చేయడం మన అందరి బుజస్కందాలుపై ఉండాలని అన్నారు . అనంతరం సర్పంచ్ లకు పూలమాలలు వేసి దుస్సాలువ తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :