Tuesday, 28 April 2026 03:00:08 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

ఆదోని ఎంఐజి–ఎల్ఐజి కాలనీల్లో సీసీ డ్రైన్స్ నిర్మాణం పూర్తి – ప్రజల ఆనందం, నాయకులకు కృతజ్ఞతలు.

Date : 25 April 2026 10:45 AM Views : 64

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణంలోని 5వ వార్డు పరిధిలో ఎంఐజి మరియు ఎల్ఐజి కాలనీలలో సీసీ డ్రైన్స్ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ నెల 22, 23 తేదీలలో (బుధ, గురువారం) చేపట్టిన ఈ పనుల్లో భాగంగా ఎంఐజి కాలనీలో 450 మీటర్లు రూ.6 లక్షల వ్యయంతో, ఎల్ఐజి కాలనీలో మరో 450 మీటర్లు రూ.6 లక్షలతో సీసీ డ్రైన్స్ నిర్మించారు. మొత్తం 900 మీటర్ల పనులు రూ.12 లక్షల వ్యయంతో పూర్తి చేయడం జరిగింది. ఈ పనులను కాంట్రాక్టర్ వి.రాజు ఆధ్వర్యంలో, 5వ వార్డ్ టిడిపి ఇన్‌చార్జ్ ఎస్. అమర్ ప్రకాష్ సమక్షంలో నిర్వహించారు. కాలనీలలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ సదుపాయం అమలు కావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఎంఐజి, ఎల్ఐజి కాలనీ ప్రజలు ఎన్డీఏ కూటమి నాయకుడు శ్రీ కె. మీనాక్షి నాయుడు గారికి, అలాగే మున్సిపాలిటీ మరియు సచివాలయ సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కాలనీలో సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేయడం వల్ల శుభ్రత, మురుగు నీటి పారుదల మెరుగుపడుతుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా టిడిపి 5వ వార్డు ఇన్‌చార్జ్ ఎస్. అమర్ ప్రకాష్ మాట్లాడుతూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :