Monday, 15 June 2026 02:30:44 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డ్రోన్ సహాయంతో నాటుసారా స్థావరాలపై పోలీసుల భారీ దాడులు..

Date : 27 March 2026 11:02 AM Views : 58

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని రూరల్ సర్కిల్ CI సి. నల్లప్ప , ఇస్వి SI మహేష్ కుమార్ మరియు పోలీసు సిబ్బంది సంయుక్తంగా ఆదోని రూరల్ సర్కిల్ పరిధిలోని ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కొండ ప్రాంతాలలో డ్రోన్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా నాటుసారా తయారీ జరుగుతున్న స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించగా, సుమారు 1000 లీటర్ల ఊటను ధ్వంసం చేసి, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆదోని టౌన్ బోయగేరి ప్రాంతానికి చెందిన ఉదయ్ పై కేసు నమోదు చేయబడింది. ఈ సందర్భంగా CI సి. నల్లప్ప మాట్లాడుతూ, ఆదోని సబ్ డివిజన్‌కు కేటాయించిన డ్రోన్ సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగిస్తూ రాబోయే రోజుల్లో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా అణచివేస్తామని తెలిపారు. చట్టవిరుద్ధంగా నాటుసారా తయారీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటుసారా తయారీదారులు వెంటనే ఈ అక్రమ కార్యకలాపాలను మానుకుని, ఇతర చట్టబద్ధమైన ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టాలని సూచించారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. – సి. నల్లప్ప CI, ఆదోని రూరల్ సర్కిల్

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :