Thursday, 16 April 2026 03:54:29 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

బయట ఆనందం లోపల చూస్తే కుళ్లి పోయిన విషం ??

Date : 03 March 2026 12:59 PM Views : 46

DNB News - ఆంధ్రప్రదేశ్ / : హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ అంటూ గొప్పగా ప్రచారం చేసుకునే పాపులర్ హోటళ్లలో కూడా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు బయటపడుతున్న వైనం తెలిసిందే..! కిచెన్ లో ఎక్కడా నీట్ గా ఉండదు.. వంటచేసేవాళ్ళు కూడా నీట్ గా ఉండరు..! నాసిరకం ఆహార పదార్థాలు ధాన్యాలు..! దుర్గండపూరిత వాతావరణం.. దుర్వాసనలు వెదజల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది..! తాజాగా అత్తాపూర్ లోని రెండు హోటళ్లను పరిశీలించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దుర్గంధపూరితంగా ఉన్న కిచెన్ లను చూసి అవాక్కయ్యారు.. ఎక్కడికక్కడ దుమ్మూ కొట్టుకుపోయి నూనె ఆవిరి గోడలకు అంటుకుని పేరుకుపోయి.. అత్యంత దుర్గంధపూరితంగా కిచెన్ లో వాతావరణం కనిపించింది.. అత్తాపూర్ లోని స్టార్ ప్రైడ్( స్టార్ ప్యారడైజ్) హోటల్, గోల్డెన్ ప్యాలెస్ రెస్టారెంట్ లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. రెండు హోటళ్లు ఏ మాత్రం శుభ్రత లేకుండా.. దుర్గదపూరితంగా ఉన్న కిచెన్ లలో వంటలు.చేస్తున్నారని గుర్తించి నోటీసులు జారీ చేశారు.. ఒక హోటల్ లో కుళ్ళిపోయిన మాంసం.. ఇంకో హోటల్లో చాలాకాలంగా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిన చికెన్ ను గుర్తించారు.. వాటి శాంపిల్ సేకరించి పరీక్ష కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు..! కస్టమర్ల నుండి భారీగా గుంజడానికి బయట హంగూ ఆర్భాటాలతో కనిపించేలా చేసే హోటళ్లు రెస్టారెంట్ల నిర్వాహకులు.. ఆహారం విషయంలో మాత్రం దారుణంగా వ్యవహరిస్తున్నారని.. ఇలాంటి హోటళ్లను పూర్తిగా సీజ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు..! రెండు హోటళ్లు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని.. వాటికి నోటీసులు ఇచ్చామని జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఫుడ్ సేఫ్టీ అధికారి సౌమ్య తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :