DNB News - ఆంధ్రప్రదేశ్ / : మా సంస్థ భారత ప్రభుత్వ కమీషన్స్ ద్వారా పేద ప్రజలకి న్యాయం అందించడం లో మేము ముందుంటాం అని అందులో భాగంగా మా సంస్థ జాతీయ సభ్యులుగాని, రాష్ట్ర సభ్యులుగాని సింహాచలం వస్తే మాకు స్పెషల్ దర్శనం ఇవ్వాలని అలాగే స్వామి వారి సేవలో మాకు అవకాశం ఇవ్వాలని దేవాలయ ఈ. ఓ వినతిపత్రం ఇవ్వడం జరిగింది స్పందించిన దేవాలయ ఈ. ఓ. మీ సంస్థ కి అన్ని విధాలుగా మా సహాయ సకారాలు ఉంటాయి అని తెలియజేశారు.. ఈ యొక్క కార్యక్రమం లో పబ్లిక్ పర్ సోషల్ జస్టిస్ స్టేట్ కోఆర్డినేటర్ మల్లా దిలీప్ కుమార్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ కూన వాసుదేవ రావు, విశాఖ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ పండురి వంశీ తదితరులు ఈ ఓ ని కలవడం జరిగింది.
Admin
DNB News