DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం ఆమదాలవలస మండలం కనుగులవలస గ్రామంలో పంచాది కృష్ణారావు ఇటీవల మృతి చెందారు ఆ కుటుంబాన్ని శనివారం పరామర్శించారు అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో తమ్మినేని సత్యం ఇటీవల మృతి చెందారు ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబాలను వాదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
DNB News