Monday, 15 June 2026 01:55:46 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు – కాళంగి గ్రామం

Date : 15 April 2026 11:26 AM Views : 57

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కాళంగి గ్రామం నందు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరిపాక వాసుదేవరావు గారు పాల్గొని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ – నవభారత రాజ్యాంగ నిర్మాత, దళిత బహుజన దాస్యవిమోచకుడు, స్త్రీ జనోద్ధారకుడు, ప్రపంచ మేధావి, భారతదేశ మొదటి న్యాయ శాఖ మంత్రి, ఆర్థిక వేత్త, విశ్వమానవుడు, మానవతామూర్తి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు భారతదేశంలోని ఉద్యోగులకు మరియు కార్మికులకు చేసిన మేలులు అనన్యం. ఆయన కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా, దేశంలో కార్మిక, ఉద్యోగ చట్టాల రూపశిల్పిగా కూడా పేరొందారు. 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో లేబర్ మెంబర్‌గా పనిచేసిన కాలంలో ఆయన తీసుకువచ్చిన ప్రధాన సంస్కరణలు: - పని గంటల తగ్గింపు: రోజుకు 12-14 గంటల పనిని 8 గంటలకు తగ్గించారు. - సమాన పనికి సమాన వేతనం: లింగ భేదం లేకుండా పురుషులకు, స్త్రీలకు సమాన వేతనం ఉండాలని మొట్టమొదటగా ప్రతిపాదించారు. - సామాజిక భద్రత: నేటి EPF మరియు ESI పథకాలకు ఆయనే పునాది వేశారు. - ప్రసూతి ప్రయోజనాలు: మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ప్రయోజనాలు కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. - కనీస వేతనాల చట్టం: కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి 'Minimum Wages Act' తీసుకువచ్చారు. - సెలవు సదుపాయం: జీతంతో కూడిన సెలవులను చట్టబద్ధం చేశారు. - ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలు: నిరుద్యోగుల కోసం ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీలను ఏర్పాటు చేశార�

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :