Thursday, 16 April 2026 05:06:01 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

భారత రాజ్యాంగ నిర్మాత డా:బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా పూలమాల వేసి నివాలులు అర్పించిన సువ్వారి

Date : 15 April 2026 11:01 AM Views : 20

DNB News - ఆంధ్రప్రదేశ్ / : భారత రాజ్యాంగ రూపశిల్పి బహుముఖ ప్రజ్ఞశాలి స్వతంత్ర సమరయోధులు, భారతరత్న డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా ఆమదాలవలస పట్టణంలోని గల కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్ర పటానికి ఆమదాలవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి *సువ్వారి గాంధీ* గారు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన దళిత వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రులు బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సేవలు చిరస్మరణీయమని,భారతదేశ ఉనికి ఉన్నంతవరకు ఆయన రాసిన రాజ్యాంగం పరిడవిల్లుతుందని ఎవరు ఎన్ని చేసినా ఆయన ఆనాడు ముందుచూపుతో రాసిన రాజ్యాంగం నేడు ఈ దేశానికి శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పోతురాజు సూర్యారావు పేడాడ వైకుంఠరావు అన్నెపు సూరిబాబు పైడి విజయరమణ బొడ్డేపల్లి గోవిందరావు శ్రీనివాస్ సింహచలం గోపాలకృష్ణ వాసు బగాది నేతాజీ గురుగుబెల్లి రాజశేఖర్ సాయి సూర్యనారాయణ తేజ కిరణ్ తదితరులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :