DNB News - ఆంధ్రప్రదేశ్ / : జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, ఆమదాలవలస నియోజకవర్గం, సరుబుజ్జిలి మండలం, బుడ్డివలస గ్రామం శ్రీ శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవ జాతర అంగరంగ వైభవోపెతంగా గురువారం నిర్వహించారు, మహోత్సవం స్థానిక గ్రామ పెద్దలు బురాడ అప్పారావు దంపతులు, మరియు స్థానిక జనసేనపార్టీ నేత తులగాపు ధనుంజయల ఆధ్వర్యంలో జరిగాయి, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వాహకుల ఆహ్వానం మేరకు హాజరై శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం, మరియు గ్రామ ప్రజలు, పెద్దల దీవెనలు పొందిన జనసేనపార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, ఆమదాలవలస నియోజకవర్గం ఇంచార్జ్ పెడాడ రాంమోహన్, జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి చిట్టి భాస్కర్,సరుబుజ్జిలి మండలపార్టీ అధ్యక్షులుపైడి మురళీ మోహన్,జనసేన జిల్లా నాయకులు మామిడి విష్ట్నుమూర్తి, గుమ్మడి శాంతారావు, కొబగాపు గౌతమ్, జనసేనపార్టీ స్థానిక మండలపార్టీ నాయకులు బగ్గు అప్పలరాజు, కాగితాపల్లి రాంబాబు,వాడవలస వెంకటేష్, తులాగాపు శ్రీనివాస్, సత్యంనాయుడు,తదితరులు ఉన్నారు,
Admin
DNB News