DNB News - ఆంధ్రప్రదేశ్ / : జి సిగడాం గ్రామం. పాలు పరామర్శలలో పాల్గొన్న ఎచ్చెర్ల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు&సమన్వయకర్త గొర్లె కిరణ్ కుమార్ జి సిగడాం గ్రామంనకు చెందిన సీనియర్ వైసిపి నాయకుడు పిన్నింటి రామినాయుడు ఇటీవల యాక్సిడెంటు అయిన కారణంగా..వారిని పరామర్శించి, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించిన గొర్లె కిరణ్ కుమార్ .ఈ కార్యక్రమంలో వారివెంట రాష్ట్ర ఆర్టీఐ జాయింట్ సెక్రటరీ మీసాల వెంకట రమణ, జెడ్పీటీసీ సభ్యుడు కాయల రమణ,మండలం పార్టీ అధ్యక్షుడు డోళ వేంకటరమణ, నియోజకవర్గం ఆర్టీఐ అధ్యక్షుడు వెలిది సాయిరాం, మాజీ సర్పంచులు మహదాస్యం నారాయణరావు,నాయన సింహాచలం, మండల బూత్ అధ్యక్షుడు కీర్తి గౌరీశంకర్,కెల్ల చిన్నం నాయుడు, తాండ్రోతు సత్తిబాబు, తాండ్రోతు గౌరి నాయుడు,మజ్జి గురు నాయుడు,పిన్నింటి నారాయణరావు,దుర్గాసి అప్పలనాయుడు,అంపోలు సూరిబాబు,తాండ్రోతు ప్రసాద్,సువ్వాడ అప్పల నాయుడు,నాయన లక్ష్మణరావు,కారు నాగరాజు,పనస తులసి మరియు వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News