DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం జరజాం గ్రామం లో వైసీపీ కార్యకర్తలు తో *ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు & వైసీపీ ఇంచార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగనన్న ఆదేశాల మేరకు గ్రామ కమిటీల నిర్మాణం తద్వారా పార్టీ సంస్థగత బలోపేతానికి పునాదులు వేయాలని కమిటీలలో అన్ని వర్గాల వారికి చోటుదక్కాలని అన్నారు గ్రామ స్థాయిలో కార్యకర్తలు ఐక్యతతో వైసీపీ బలోపేతానికి కృషి చేయాలని సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తేవాలని కోరారు ఈ కార్యక్రమం లో వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి జరుగుళ్ల శంకర్, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు బోర సాయిరాం రెడ్డి, జి సిగడాం మండల పార్టీ అధ్యక్షులు డోల వెంకటరమణ, వైస్ ఎంపీపీ బెండు రామారావు, జిల్లా వైసీపీ sc సెల్ కార్యదర్శి లింగాల లక్ష్మణ్,స్థానిక ఎంపీటీసీ శీరపు శ్రీరామ్మూర్తి, మాజీ ఎంపీటీసీ శీరపు తిరుపతి, వైసీపీ మండల జనరల్ సెక్రటరీ గొలివి రామకృష్ణ,మండల వైసీపీ జనరల్ సెక్రటరీ దుంప ఈశ్వర్ రెడ్డి,, ముద్దాడ వైస్ సర్పంచ్ సాదు ఆసిరినాయుడు మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
DNB News