Friday, 19 June 2026 01:53:09 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

దళిత యువకుల జంట హత్యల నిందుతులను అరెస్ట్ చేయాలనీ తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించిన MRPS, MSP, MEF నాయకులు "

Date : 23 February 2026 11:46 AM Views : 111

DNB News - ఆంధ్రప్రదేశ్ / : దళిత యువకుల జంట హత్యలను ఖండిస్తూ ఈనెల 25న ఛలో బి.మఠం ను జయప్రదం చేయండి -- MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు, -- MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు. వివరణ : రెండు వారాల ముందు బి. మఠం మండలం లో జరిగిన దళిత యువకుల జంట హత్యల విచారణ ని వేగవంతం చేసి, నిందుతులను అరెస్ట్ చేసేలా పోలీసుల పై ఒత్తిడి పెంచేలా ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్లాలని బి. మఠం తహసీల్దార్ కి MRPS, MSP, MEF నాయకులు వినతిపత్రం ను సమర్పించారు. ఈ సందర్బంగా దళిత యువకులు సతీష్, ఓబులేసులను చంపి, పక్కా ప్రణాళిక ప్రకారం ప్రమాదవశాత్తు గా చిత్రికరించిన విధానం, ముమ్మాటికీ హత్యలేనని అనుమానించడానికి కారణాలు, సాక్షాలు గురించి తహసీల్దార్ కి వివరించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ... తక్షణమే కలెక్టర్ దృష్టి కి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా MRPS జాతీయ అధ్యక్షులు మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ లు మీడియా తో మాట్లాడుతూ... దళిత యువకుల జంట హత్యలను నిరసిస్తూ ఈనెల 25న MRPS వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా, వేలాది మందితో జరగనున్న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని జయప్రదం చేయాలనీ MRPS జాతీయ అధ్యక్షులు డా,, మున్నంగి నాగరాజు మాదిగ, MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ లు పిలుపునిచ్చారు. దళిత యువకులు మరణించినప్పుడు లోతుగా పరిశీలంచకుండా తుతూ మంత్రంగా, నిర్లక్ష్యంగా ప్రమాదవశాత్తు మరనాలని తప్పుడుతడకల కేసులుగా కట్టి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అవి పక్కాగా ప్లాన్ వేసి చంపారని అనడానికి పోలీస్ చట్టాలు, టెక్నికల్ అంశాలు చదవని,చదువురాని నిర్లక్ష్యరాసులకే 10 రకాలు కారణాలు �

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: