Thursday, 16 April 2026 05:07:25 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

మండగిరిలో ప్రభుత్వ భూముల కబ్జాపై కఠిన చర్యలు – హెచ్చరిక బోర్డులు ఏర్పాటు..

Date : 15 April 2026 10:46 AM Views : 7

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని పట్టణ శివారు నేషనల్ హైవే రోడ్ పక్కన ఉన్న మండగిరి సర్వే నెంబర్ 586లో 24.23 ఎకరాల కొండ పోరంబోకు ప్రభుత్వ భూమిలో అధికారులు సోమవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గత నెలలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆదేశాలతో బీజేపీ నాయకులు రెవెన్యూ మరియు పంచాయతీ అధికారులతో కలిసి సంబంధిత భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురవడం సహించబోమని, వాటిని తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలని సూచించారు. దీనిపై స్పందించిన అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అలాగే, ఎవరైనా అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లోకి చొరబడితే కఠిన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :