DNB News - ఆంధ్రప్రదేశ్ / : సమాజంలో ముస్లిం - వారి పాత్ర ఎలా ఉండాలో స్పష్టంగా వివరించారు డాక్టర్ సయ్యద్ ఫజులుల్హా . శనివారం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో ఆదోని ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆధునిక సమాజంలో ముస్లీంల అనుసరించాల్సి పద్దతులు, నడుచుకోవాల్సిన మార్గం పై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ నవీద్ సాహేబ్, సమీర్ ఉల్ ఖాద్రీ, ఆదోని ఖాజీ తాహేర్ మీస్బాయి, ఖతీబ్ జునేద్, ఖాలీద్ నిజామీ, ఎంఐఎం పార్టీ నాయకులకు జునేద్ , ఎస్డీపీఐ ఖాదర్ , అల్తాఫ్ హుస్సేన్, సౌదాఘర్ జునేద్ తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News