DNB News - ఆంధ్రప్రదేశ్ / : 2003-2004 పదోవ తరగతి పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అనేది ఒక అద్భుతమైన కార్యక్రమం! ఈ సమ్మేళనం సందర్భంగా, 2003-2004 సంవత్సరంలో పదోవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఒకచోట చేరి, తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల మధ్య సంబంధాలను పునరుద్ధరించడం, వారి అనుభవాలను పంచుకోవడం మరియు పాఠశాల యొక్క పురోగతిని చర్చించడం జరిగింది అదే విధంగా ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్యాడ్ పెన్ పెన్సిల్ అందించడం జరిగింది . ఆనాటి విద్యా బోధన అందించినటువంటి గురువులకు ప్రత్యేకంగా శాలువాతో పూలమాలతో సత్కరించి జ్ఞాపక పూర్వ విద్యార్థులు అందించడం జరిగినది ఈ సమ్మేళనం విజయవంతం చేసి మరియు పూర్వ విద్యార్థులందరూ సంతోషంగా మరియు ఆనందంగా గడిపారు.
Admin
DNB News