Tuesday, 28 April 2026 05:25:53 PM
# పేదలకు కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి :- ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి # మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం # దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం

మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం

Date : 28 April 2026 01:53 PM Views : 11

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మాదిగ యువకుడు విజయభాస్కర్ హత్య పై మడకశిర ఎమ్మెల్యే MS రాజు ను కలసిన ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం* . అనంతరం సత్య సాయి జిల్లా SP సతీష్ కుమార్ తో ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం భేటీ . ఈ హత్యపై కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పలు ప్రశ్నలను లేవనెత్తారు. కేసును త్వరగా చేధిస్తామన్న ఎస్పి , దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టమని హామీ. గుడిబండ మండలం, మంద పల్లి గ్రామంలో ఈ నెల 22 న విజయభాస్కర్ అనే మాదిగ యువకుడు మరణించడం జరిగింది. విజయ భాస్కర్ కుటుంబ సభ్యులు, తల్లి ఇచ్చిన సమాచారం మేరకు మా కొడుకును పథకం ప్రకారం హత్య చేసినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే MRPS, MSP జాతీయ, రాష్ట్ర నాయకత్వం బాధిత కుటుంబాన్నీ పరామర్శించడం తో పాటు ఘటన జరిగిన వివరాలను నిజ నిర్ధారణ బృందం అడిగితెలుసుకోవడం జరిగింది. ఇదే అంశంపై మడకశిర శాసనసభ్యులు MS రాజు తో చర్చించడం జరిగింది. హత్య కాబడ్డ విజయ భాస్కర్ కుటుంబ ఈరోజు పరామర్శించినట్లు తెలియజేశారు. ఈ కేసు నిజమని తెలితే దోషులను శిక్షించేందుకు వెంటనే చర్యలు ప్రారంభిస్తామన్నారు. ఇది అంశంపై ఘటన జరిగిన రోజే జిల్లా SP తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ అంశంపై ఎమ్మార్పీఎస్ ప్రతినిధి బృందం కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. హత్యకు గురికాబడ్డ విజయ భాస్కర్ కుటుంబం అత్యంత నిరుపేద కుటుంబం కావడం వలన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురాగా కుటుంబానికి ఆర్థికంగా చేయూతను అందిస్తూ , ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగం కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే లక్ష రూపాయలు సహాయం చేసినట్లు తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: