Thursday, 16 April 2026 05:05:12 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

అన్నమయ్య జిల్లా 135వ జయంతి ని ఘనంగా జరుపుకున్న MRPS జాతీయ నాయకులు

Date : 15 April 2026 11:09 AM Views : 41

DNB News - ఆంధ్రప్రదేశ్ / : RTC బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి 135వ జయంతి ని ఘనంగా జరుపుకున్న MRPS జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ & ఇతర MRPS నాయకులు అన్నమయ్య జిల్లా కేంద్రం, మదనపల్లి, శేషసాయి కల్యాణ మండపం లోజరిగిన ... డా,, BR అంబేద్కర్ జయంతోత్సవాల సందర్బంగా జరిగిన కార్యక్రమం లో ... ముఖ్య అతిథిగా గౌ,, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ .. విశిష్ట అతిథి గా MLA షాజహాన్ భాష ... అతిథులు MRPS తో పాటు ఇతర దళిత, గిరిజన, బలహీన వర్గాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ మాట్లాడుతూ... డా,, BR అంబేద్కర్ గారు తన పోరాటాలతో పీడిత వర్గాల విముక్తి కోసం, తన మేధస్సు తో సమతా నవ భారత నిర్మాణం కోసం చేసిన కృషి చేసారని కొనియాడారు. అంబేద్కర్ గారి ఆలోచనలు ప్రకారం భారత్ ఇతర ప్రపంచ దేశాలు అభివృద్ధి వైపు పయనిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేస్తే భారత్ ను ఢీ కొట్టే దేశమే ఉండదని గుర్తు చేశారు. దళిత క్రిస్టియన్లకు SC హోదా రద్దు అనే సుప్రీం కోర్ట్ తీర్పు నేడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయడం గానీ లేక మార్పు చేసి క్రైస్తవ మతం స్వీకరించిన SC లకు SC రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గౌ,, ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సం,, జయనతోస్తవాల ఉత్సవ కమిటీ లో 34 కేంద్రమంత్రులకు, 25 రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, మాజీ రాష్ట్రపతులతో పాటు MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి చోటు కల్పించడం పట్ల PM గారికి ధన్యవాదములు తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమం లో MSP నియోజకవర్గ ఇంచార్జి ఆరేటి వాసు, MEF జాతీయ కమిటీ సభ్యులు OV రమణ, కో ఇంచార్జి మోపూరి మనోహర్,MEF జిల్లా వర్కింగ్ ప

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :