Monday, 15 June 2026 01:54:35 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

అన్నమయ్య జిల్లా 135వ జయంతి ని ఘనంగా జరుపుకున్న MRPS జాతీయ నాయకులు

Date : 15 April 2026 11:09 AM Views : 74

DNB News - ఆంధ్రప్రదేశ్ / : RTC బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి 135వ జయంతి ని ఘనంగా జరుపుకున్న MRPS జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ & ఇతర MRPS నాయకులు అన్నమయ్య జిల్లా కేంద్రం, మదనపల్లి, శేషసాయి కల్యాణ మండపం లోజరిగిన ... డా,, BR అంబేద్కర్ జయంతోత్సవాల సందర్బంగా జరిగిన కార్యక్రమం లో ... ముఖ్య అతిథిగా గౌ,, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ .. విశిష్ట అతిథి గా MLA షాజహాన్ భాష ... అతిథులు MRPS తో పాటు ఇతర దళిత, గిరిజన, బలహీన వర్గాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా MSP జాతీయ నాయకులు సొట్ట నరేంద్ర బాబు మాదిగ మాట్లాడుతూ... డా,, BR అంబేద్కర్ గారు తన పోరాటాలతో పీడిత వర్గాల విముక్తి కోసం, తన మేధస్సు తో సమతా నవ భారత నిర్మాణం కోసం చేసిన కృషి చేసారని కొనియాడారు. అంబేద్కర్ గారి ఆలోచనలు ప్రకారం భారత్ ఇతర ప్రపంచ దేశాలు అభివృద్ధి వైపు పయనిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేస్తే భారత్ ను ఢీ కొట్టే దేశమే ఉండదని గుర్తు చేశారు. దళిత క్రిస్టియన్లకు SC హోదా రద్దు అనే సుప్రీం కోర్ట్ తీర్పు నేడు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయడం గానీ లేక మార్పు చేసి క్రైస్తవ మతం స్వీకరించిన SC లకు SC రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూడాలని కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గౌ,, ప్రధానమంత్రి మోడీ గారి అధ్యక్షతన మహాత్మా జ్యోతిరావు పూలే గారి 200 సం,, జయనతోస్తవాల ఉత్సవ కమిటీ లో 34 కేంద్రమంత్రులకు, 25 రాష్ట్ర ముఖ్యమంత్రులు, మాజీ ప్రధానమంత్రులు, మాజీ రాష్ట్రపతులతో పాటు MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారికి చోటు కల్పించడం పట్ల PM గారికి ధన్యవాదములు తెలపడం జరిగింది.. ఈ కార్యక్రమం లో MSP నియోజకవర్గ ఇంచార్జి ఆరేటి వాసు, MEF జాతీయ కమిటీ సభ్యులు OV రమణ, కో ఇంచార్జి మోపూరి మనోహర్,MEF జిల్లా వర్కింగ్ ప

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :