Tuesday, 28 April 2026 02:58:46 PM
# దేవోక్తి చారిటబుల్ ట్రస్ట్ అధినేతకు పితృ వియోగం.. # రాత్రి వేళల్లో కర్నూలులో కట్టుదిట్టమైన పోలీసింగ్ – ప్రజల భద్రతే లక్ష్యం.. # కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతపై ఆగ్రహం – తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్... # పట్టుదలతో పతకాల వర్షం… అంతర్జాతీయ వేదికపై ఆదోని మహిళల ఘనత... # మండల వ్యాప్తంగాఘనంగా గులాబీ జెండా రెపరెపలుబీఆర్ఎస్ పార్టీఆవిర్భావ దినోత్సవ వేడుకలు # ఆదోని జిల్లా కోసం 163వ రోజు దీక్ష – హామీ కోసం జేఏసీ ఆగ్రహం.. # పొరంబోకు భూమిపై రాజకీయ గేమ్… హెచ్చరిక బోర్డు ధ్వంసం కలకలం.. # 121 ఫిర్యాదుల స్వీకరణ – చట్టపరంగా విచారణ చేసి బాధితులకు న్యాయం చేస్తాం కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ # పెట్రోల్, డీజిల్ కొరత లేదు – ఆందోళన వద్దు, అదనపు కొనుగోళ్లు చేయొద్దు: కలెక్టర్, ఎస్పీ హెచ్చరిక.. # ఆంధ్ర రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కోసం సామాన్య ప్రజలు బారులు తీరడం # టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ # హిందూధర్మం అంటే మతం కాదు, జీవన విధానం. .. # జై వడ్డె ఓబన్న జై వడ్డెర # వైసీపీకి భారి షాక్ – బీజేపీలోకి 30 కుటుంబాల ఘన చేరిక.. # కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం # భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ # నిజం చెప్పడం వల్ల అసౌకర్యం కలిగినా బాధ్యతతో వ్యవహరించాలి – సీనియర్ జర్నలిస్టు మగ్ధుం భాష... # హరీశ్ రావు ని శ్రీ పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గ్రామస్థుల ఆహ్వానం # ఆదోని భూ మోసం బహిర్గతం – బాధితులకు న్యాయం కోసం పోరాటం.. గుడిసె కృష్ణమ్మ # కర్నూలు ఎస్పీని కలిసిన నూతన సివిల్ జడ్జి మహమ్మద్ అజామ్ – అభినందనలు తెలిపిన విక్రాంత్ పాటిల్..

గజపతినగరం మండలంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి కేవీజీఎస్‌ఎన్ హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగం

Date : 25 April 2026 11:12 AM Views : 22

DNB News - ఆంధ్రప్రదేశ్ / : విజయనగరం జిల్లా గజపతినగరం మండలంలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి కేవీజీఎస్‌ఎన్ హాజరై సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామ అభివృద్ధి, పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులకు పలు మార్గదర్శకాలు అందిస్తూ, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి, ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ , జెడ్‌పి చైర్మన్ చిన్న శ్రీను , స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :