Thursday, 16 April 2026 03:54:29 PM
# ఆకుపాముల గ్రామంలోని మాంటిస్సోరీ పాఠశాలలో "సురక్షితంగా ఇంటికి చేరుదాం ‘Arrive and Alive’" అవగాహన కార్యక్రమం # కొత్తగూడెం అరైవ్ అలైవ్ - రోడ్ సేఫ్టీ కార్యక్రమం # ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య # కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 12 మందికి గాయాలు # కుమార్తెను చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్న తల్లి # రోడ్డుపై మొక్కజొన్నలు..! ద్విచక్రవాహనదారుడికి గాయాలు # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలి : జారే ఆదినారాయణ # హుజూరాబాద్‌లో ఏసీబీ దాడి – అసిస్టెంట్ ఇంజనీర్ అరెస్ట్. # రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన కలెక్టర్ డా. ఏ. సిరి.. # ఘోర రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్. # నారీశక్తి తో నవభారతాన్ని నిర్మిస్తున్న మోదీ ప్రభుత్వం # సి. బి. యస్. ఈ. పదవ తరగతి పరీక్ష ఫలితాలలో పారమిత విద్యార్థుల ప్రభంజనం # అత్యుత్తమ మార్కులతో జాతియ స్థాయిలో మెరిసిన అల్ఫోర్స్ సీబీఎస్ఈ విద్యార్థులు # ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా చీఫ్ సెక్రటరీగా నియమితులైన జి.సాయి ప్రసాద్ # తిరుపతి జిల్లా - ఎర్రచందనం స్మగ్లర్‌కు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.3,00,000/- జరిమానా. # శాతవాహనలో రహదారి భద్రత అవగాహన సదస్సు # మానకొండూరు ఉప మండలం హిందూ సమ్మేళనం గోడ ప్రతి, కరపత్రాలు ఆవిష్కరణ # రాష్ట్రస్థాయి ఫస్ట్ మార్కులు కరీంనగర్ లోని కోట రెజోనెన్స్ విద్యార్థులకు రావడం గర్వకారణం # భారత ప్రభుత్వ హై లెవెల్ కమిటీలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ # టీడీపీ జోనల్ కోఆర్డినేటర్‌గా బీటీ నాయుడు నియామకం..

సనాతన ధర్మం జోలికొస్తే ఉపేక్షించేది లేదు.. మంత్రి నారా లోకేష్..

Date : 12 March 2026 10:40 AM Views : 65

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఎమ్మిగనూరులోని కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయం ఆక్రమణలు, అక్రమాల సమస్యపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు మంత్రి నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతాపరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి ఆలయ భూములపై జరుగుతున్న కబ్జాలు, అవినీతి చర్యలపై మంత్రి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం అందజేశారు. ఆలయ పరిరక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీనిపై స్పందించిన మంత్రి నారా లోకేష్ సనాతన ధర్మం, దేవాలయాలు మరియు దేవి దేవుళ్ల జోలికి వెళ్లే వారిని ఎంతటి వారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కోతుల బావి ఆంజనేయస్వామి దేవాలయ పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని, త్వరలో ఎమ్మిగనూరులోని శ్రీ కోతుల బావి దేవాలయాన్ని సందర్శిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు విశ్వహిందూ పరిషత్ సభ్యులు తెలిపారు

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :