Monday, 15 June 2026 01:40:13 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వo ప్రధాన ఉద్దేశం.....

Date : 23 January 2026 03:42 PM Views : 115

DNB News - ఆంధ్రప్రదేశ్ / : అంబేద్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం , IIIT యూనివర్సిటీ శ్రీకాకుళం నిధులు – నియామకాలపై ఆదాయ వ్యయాలుపై పనితీరు పైన సమీక్ష సమావేశం నిర్వహించిన పియుసి చైర్మన్ శ్రీ కూన *రవికుమార్ శ్రీకాకుళం జిల్లా ఉన్నత విద్యా రంగ అభివృద్ధి దిశగా కీలక అడుగు పడింది. ఆముదాలవలస నియోజకవర్గం శాసనసభ్యులు, రాష్ట్ర పియుసి చైర్మన్ శ్కూన రవికుమార్ పియూసి కమిటీ సభ్యులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయ హాల్‌లో అంబేద్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా యూనివర్సిటీలకు సంబంధించి నిధుల వినియోగం,విధులు మరియు బాధ్యతలు, బోధనా-బోధనేతర సిబ్బంది నియామకాలు,ఆదాయ-వ్యయాల వివరాలు మరియు పరిపాలనా పనితీరు అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కూన రవికుమార్ మాట్లాడుతూ,ప్రభుత్వం యూనివర్సిటీలకు కేటాయిస్తున్న నిధులు పూర్తిస్థాయిలో విద్యార్థుల మేలు కోసం ఉపయోగపడాలని, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.నియామకాల విషయంలో స్పష్టమైన విధానాలు పాటించాలి, విద్యా ప్రమాణాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.విద్యార్థులకు నాణ్యమైన విద్య, పరిశోధన అవకాశాలు, మౌలిక వసతుల మెరుగుదల ప్రధాన లక్ష్యంగా యూనివర్సిటీలు పనిచేయాలని, ప్రభుత్వ ఉద్దేశ్యాలకు అనుగుణంగా పనితీరు మెరుగుపరచాలని తెలిపారు. అలాగే రాష్ట్ర ఉన్నత విద్యాభివృద్ధికి అవసరమైన అన్ని సహాయ, సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా యూనివర్సిటీల పనితీరుపై స్పష్టమైన దిశానిర్దేశం లభించిందని, భవిష్యత్‌లో మరింత సమర్థవంతమైన నిర్వహణకు ఇది దోహదపడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పియుసి సభ్యులు పలాస శాసనసభ్యులు గౌతు శిరీష , ఎచ్చెర్ల ఎమ్మెల్యే NER , పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ జిల్లా కలెక్టర్, JC మరియు యూనివర్సిటీ ఉన్నత అధికారులు, అసెంబ్లీ కమిటీ అధికారులు, ఉన్నత విద్యాశాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :