Wednesday, 17 June 2026 02:54:01 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

దళారీలు అవినీతి లేని పాలనే లక్ష్యం.. 53వ డివిజన్ బిఆర్ఎస్ అభ్యర్థి ముదoగుల మహేష్ .

Date : 09 February 2026 10:49 AM Views : 139

DNB News - ఆంధ్రప్రదేశ్ / : ప్రజలు ప్రతినిత్యం ఇబ్బందులు పడుతున్న డివిజన్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలుచున్న అన్నారు. 53వ డివిజన్ బి ఆర్ ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి ముద్దంగుల మహేష్ అన్నాడు. కొత్తగూడెం నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 53వ డివిజన్ నుంచి విద్యావంతుడైన యువకుడు ముదoగుల మహేష్ బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఎన్నికల బరిలో నిలిచి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. ప్రజా సమస్యలపై స్పష్టమైన అవగాహనతో పాటు అభివృద్ధి పట్ల దృఢ సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు. 53 వ డివిజన్ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని మహేష్ తెలిపారు. ముఖ్యంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న కోతుల సమస్య నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఇందుకోసం సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. అలాగే 53వ డివిజన్‌లోని త్రాగునీటి సమస్యలు, పారిశుధ్య లోపాలు, డ్రైనేజీ సమస్యలు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రతి గల్లీకి త్రాగునీరు సమస్యలు పరిష్కారంతో పాటు ప్రతి లైన్లో పరిశుభ్రతే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని ప్రజా పాలనలో భాగస్వాములు కావాలని కోరుకునే ఆలోచనతోనే తాను రాజకీయాల్లో అడుగుపెట్టానని మహేష్ తెలిపారు. ప్రజల నమ్మకమే తన బలమని డివిజన్‌ను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజల ఆశీర్వాదం అవసరమని ఆయన అన్నారు. ప్రస్తుతం 53వ డివిజన్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల సమస్యలను నేరుగా వింటూ పరిష్కార మార్గాలు వివరిస్తున్న ముదoగుల మహేషకు స్థానికంగా ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రజా పాలనలో కొత్త ఆలోచనలు పారదర్శకత జవాబుతారీతనం కలిగిన యువ నాయకుడిగా ఆయనపై ప్రజల్లో ఆశలు పెరుగుతున్నాయి.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: