నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజులపా
మునగాల మండల ఆకుపాముల గ్రామ నివాసి అయిన శ్రీ లిక్కి కృష్ణంరాజు (ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, మల్కాజ్గిరి కమిషనరేట్), వారి కుమా
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామపంచాయతీ కార్యాలయంలో మహానుభావుడు జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలం
మునగాల:మండలపరిధిలోని కలకోవ గ్రామంలోశనివారం సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 199 జయంతి వేడుకలు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వ
ఆస్పరి మండలంలో పదివేల జనాభా ఉన్న మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మూడు వారాలకు ఒకసారి మాత్రమే మంచినీరు సరఫరా చేయడం అత్యంత బ
- పూలె బాటలో ముందుకు సాగుదాం.. - మహాత్మా జ్యోతిరావ్ ఫూలే జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్ర
రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో డిజిటల్ సేవ
రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన Arrive Alive కార్యక్రమం ద్వారా వాహనదారుల
450 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం – నిందితులపై క్రిమినల్ కేసులు నమోదు- జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ భద్రాద్రి కొ
హోంగార్డ్స్ నుంచి ఐపీఎస్ల వరకు కఠిన ఆదేశాలు… యూనిఫామ్, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. ఒంటిపై ఖాకీ డ్రెస్ ఉన్నప్పుడు.. మన
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలోని ఆశ్రమ పాఠశాలలో, నార్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన దుర్వా అన్వేష్(10) అ
తన దగ్గర రూ.10 కోట్లు తీసుకుని మోసం చేసిందని, అడిగితే శవం కూడా దొరకకుండా చేస్తానని మంగ్లీ బెదిరించిందని పంజాగుట్ట పోలీసులక
సూర్యాపేట జిల్లా: కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారి65పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచిఏలూరు వెళ్తున్న ఇంటర్సి
తెలంగాణ కొత్త డీజీపీగా సి.వి. ఆనంద్.. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు! తెలంగాణ రాష్ట్రానికి కొత్త పూర్తిస్థాయి డీజీపీ నియామక
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే అని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబం
పేద ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత అని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగుల
నేడు మండల పరిధిలోని నరసింహపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ డా
రైతులను విస్మరించిన ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదు – రుణ మాఫీ, గిట్టుబాటు ధరలపై సిపిఐ–AIKS హెచ్చరిక.. ఆదోని మండలం (1) విరుపాపుర
ఆదోని రహదారి లోని సిరుగుప్ప చెక్ పోస్ట్ సమీపంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లక్ష్మమ్మ వేర్ హౌస్ వద్ద వేగ
42 మంది యువతులను రిక్రూట్ చేసి, వెపన్ ట్రైనింగ్ కోసం సన్నాహాలు! పోలీసుల విచారణ లో నివ్వెరనిపోయే వాస్తవాలు! మరిన్ని వివరాల
ఖాజీపేట లోని అగ్రహారం కిందిన కీర్తన అనే విద్యార్థిని గొంతు కోసిన వెంకటేష్ ను పోలీసులు వేరే ప్రదేశంకు తీసుకెళ్తుండగా.. పోల
విజయవాడ నుంచి హైదరాబాద్కు మరో అంతర్జాతీయ ఫ్లైట్ సర్వీస్ విజయవాడ ఎయిర్పోర్ట్లో Fly91 ఎయిర్లైన్ ప్రారంభం శ్రీకాకుళం
HMDA పరిధిలో ప్రభుత్వ భూములు అమ్మకానికి పెట్టారు ORRలో గత ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్ను సీఎం రేవంత్ కొనసాగిస్తున్నారు అవ
ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగుచూసింది. బోథ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (FRO) టి. ప్రణయ్, మ
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగుచూసింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్ (RI)గా పనిచేస్తు
మహబూబాబాద్ జిల్లాలో గంజాయి సమాచారం అందించిన వారికి రూ.5 వేల బహుమతి అందజేయనున్నట్లు జిల్లా ఎస్పీ శబరిష్ ప్రకటించారు. యువత ఆ
రోహిత్ శర్మ సామాజిక మాధ్యమంలో పెట్టిన కథనం కొత్త చర్చకు దారితీసింది నెట్ఫ్లిక్స్, ముంబై ఇండియన్స్ గుర్తులతో ఉన్న చిత్
ఈ హత్యను 35 ఏళ్ల వివాహితుడైన నేవీ ఉద్యోగి రవీంద్ర చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో, ఈ హత్య రవీంద్ర అపార్ట్మెంట్లో జరిగ
కాంగ్రెస్ పార్టీకి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు
హైదరాబాద్: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలని, అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు నేను బీఆర్ఎస్లో చేరుతున్నా జాతీయ స్థాయిలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ బెటర
జీవన్రెడ్డి ఎపిసోడ్పై పీసీసీ చీఫ్ మహేష్గౌడ్ రియాక్షన్ జీవన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ చాలా చేసింది జీవన్రెడ్
తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగిన ఉష్ణోగ్రతలతో ఇళ్లకు పరిమితమవుతున్న ప్రజలు మహబూబ్నగర్లో అత్యధికంగా 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత
నందమూరి బాలకృష్ణ గొప్పతనాన్ని, మానవతా విలువలను సింగర్ స్మిత ఓ సందర్భంలో వెల్లడించారు. ఆయన చేసిన ఒక నిస్వార్థ సేవను స్మిత ప
అంగన్వాడీ టీచర్ను చెట్టుకు కట్టేసిన వైనం..! తాళ్లతో చెట్టుకు కట్టి అవమానించిన గ్రామస్తులు...! సంగారెడ్డి జిల్లా దామరగి
పశువుల వల్ల సంభవించే రోడ్డు ప్రమాదాలు అరికట్టడాని వినూతనంగా కార్యక్రమం చేపట్టామని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్
మునగాల పరిధి కోదండరామాపురం గ్రామంలో ఒక ఇంట్లోకి అక్రమంగా వచ్చి బూతులు తిడుతున్నాడు అని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకతను డ
అణ గారిన వర్గాలకు ఆద్యులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు బడుగు, బలహీన వర్గాలు ఐకమత్యంతో ముందుకు స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నా
కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో గల సెయింట్ పాల్స్ హై స్కూల్ 40వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. పాఠశాల చైర
కరీంనగర్ నగరంలోని డిమార్ట్ రోడ్లో, ఈ ఎన్ గార్డెన్స్ ఎదురుగా నిర్మితమైన స్వయం రెస్టారెంట్, బాంకెట్ హాల్, గదుల సముదాయాన్ని
ఉపాధి హామీ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. సర్పంచ్ వేమూరి సత్యనారాయణ నేడు మునగాల మండల పరిధిలోని
ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించిన... సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ బుచ్చిపాపయ్య.. తాడ్వాయి గ్రామ పంచాయతీ కార్యాలయ
జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఖమ్మం రూరల్ KGBV పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా
మునగాల పోలీస్ వినూత్న ఆలోచన. వేసవిలో పశువుల వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు గేదల కొమ్ములకు రెడ్ రేడియం స్టికర్స్. జా
కొత్తగూడెంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 14న జరిగే ఈ క
ద్విచక్ర వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెల
కల్లూరు ఏసీపీ కార్యాలయం ఖమ్మం... *నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి 9 లక్షలకు పైగా బ్యాంకు రుణాలు పొందిన ముగ్గురు ఇప్పటి
ఆమదాలవలస, ఏప్రిల్ 8 : ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల మృతి చెందిన పలు కుటుంబాలను పరామర్శించిన మాజీ స్పీకర్ శ్రీకాకుళం
పునర్విభజన తర్వాత నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతం ఉన్న వాటి స్థానంలో 5 నియోజకవర్గాలు 8 అయ్యే అవకాశం ఉంది. ప్రతి నియోజకవర్గ
ఆంధ్రప్రదేశ్లో గత వారం రోజులుగా ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) నెట్వర్క్ ఆస్పత్రులు చేపట్టిన సమ్మె నేటితో ముగిసింది.
భారత్లో రిపబ్లిక్ ఆఫ్ ఘనా హైకమిషనర్ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో గారు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహి
హైదరాబాద్ కు చెందిన సైదా బేగం విచారణలో కీలక విషయాలు.. మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేలా సైదా బేగం యత్నం.. మహిళలను రిక్యూట
ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందిన విషాద ఘటన ఇల్లందు మండలం బొల్లి నగర్లో చ
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అయోధ్యపురం ఓ..పాఠశాల నుండి పదవివిరమణ పొందబోతున్న ఉపాధ్యాయుడి నుండి రూ.15,000 లంచం తీసుకుంటూ ఏస
ఏప్రిల్ 10 నుంచి జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. చ
మహబూబాబాద్ వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి గుర్తింపు.. 2వ ఎంబీబీఎస్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలతో మహబూబాబాద్ మెడికల్ కాలే
బస్తర్లో నక్సల్ వ్యతిరేక చర్యల్లో భాగంగా పోలీసులు కొత్త వ్యూహం చేపట్టారు. సరెండర్ అయిన మావోయిస్టులు ఇప్పుడు పోలీసు జవ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లు రద్దుచేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఏప్రిల్ 8న ప్రతి
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ.. వడ్డీ రేట్లను యథాతథంగా 5.25 శాతంగా ఉంచిన ఆర్బీఐ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీ
ఆందోళనకు దిగిన కళాశాల విద్యార్థులు బైక్ ను, రోడ్డు పై నడిచి వెళ్తున్న వ్యక్తిని బలంగా ఢీ కొట్టిన కారు ప్రమాదంలో మహావీర్
మంత్రుల బృందంతో చర్చించనున్న రాజ్నాథ్ సింగ్ కాల్పుల విరమణ కుదరడంతో మారుతున్న సమీకరణాలు తాజా పరిణామాలతో కొత్త వ్యూ
భారత పౌరులకు అత్యవసర సూచన చేసిన రాయబార కార్యాలయం.. ఎంబసీ అధికారుల సూచనతో సురక్షిత మార్గాల ద్వారా రావాలని వెల్లడి.. భారత ఎంబ
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన Tata Lockheed Martin Aerostructure Ltd (TLMAL) ఎండీ టిమ్ రైఫిల్ భారత్ లో C130J సూపర్ హెర్క్యులస్ ఫైనల్ అసెంబ్
స్పోర్ట్స్ కాంప్లెక్స్ను సద్వినియోగం చేసుకోవడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని పోలీస్ కమిషనర్
పిండిప్రోలులో మొక్కజొన్న సబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన రైతులు మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకు వెళ్తాననీ హామీ ఇ
24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై పెరిగిన రూ. 3,980 రూ. 2,920 పెరిగి రూ. లక్షా 41,000 పలుకుతున్న 22 క్యారెట్ల బంగారం తెలుగు రాష్ట్రాల్లో గోల్
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. బుధవారం కలెక్టరేట్
నూతన వధూవరులను ఆశీర్వదించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పట్టుకోవడం లో ప్రభుత్వం విఫలం పేరుకే సీసీ కెమెరాలు పట్టించుకోని అధికారులు ఖమ్మం టూ టౌన్ అధ్య
హరి హి ఓం ఓం గం గణపతయే నమః ఓం నమః శివాయ జై వీరబ్రహ్మజైగోవిందమాంబా జై సూర్యాపేటజిల్లా.కోదాడ మండలం.కొమరబండలో శ్రీ వీరబ్
వ్యక్తిపై దాడి చేసి వేలును కొరికేసిన వీధి కుక్క వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో ఘటన ఎడమ చేయి ఉంగరం వేలును
కర్ణాటక రాష్ట్రం, కలబురిగి జిల్లా, కమలాపూర్ తాలూకాలోని కల్ముడా గ్రామంలో ఘటన బీదర్ జిల్లా, భాల్కి తాలూకా, వందేర్ ఖేడా అనే
వెంకటాపురం (ములుగు): ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ములుగు జిల్లాలోని కర్రెగుట్టల ప్రాంతం ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం లేన
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్తో.. చర్చల అనంతరం కాల్పుల విరమణ ప్రకటన చేసిన ట్రంప్ శాశ్వత శాంతి దిశగా అ
కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం బైక్ను ఢీకొన్న లారీ, ముగ్గురు మృతి మృతులు నాగు, అశోక్, సచిన్గా గుర్తింపు మద్నూర్
రేపు మూడు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలు కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో జరగనున్న పోలింగ్ పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధ
భారీ లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు 2,569 పాయింట్ల లాభంతో 77,186 వద్ద కొనసాగుతున్న సెన్సెక్స్ 747 పాయింట్ల లాభం
* గంజాయి అనే రాకాసి కోరల్లో చిక్కుకొని పచ్చని పల్లెలు విలవిల? * శనివారం పట్టపగలు సత్యనారాయణపురం కాలనీ లో గంజాయి మత్తులో పెళ
విద్యార్దులు కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవడమే తల్లిదండ్రులకు ఇచ్చే అతి పెద్ద బహుమతి విద్యార్దులకు నాణ్యమైన, పౌష్టికా
బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆయన చూపిన మార్గంలో నడవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి అని, ఆ మహనీయున
హైదరాబాద్:ఏప్రిల్ 06 అక్కడెక్కడో పశ్చిమ మాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం తెలంగాణ రాష్ట్రంలోని మద్యం ప్రియులపై ధరల ప్రభ
మోసపోయాననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న ప్రవీణ్కుమార్రెడ్డి (42)!! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకకు చెందిన వ్యక్త
వేసవిలో కుక్కలు ఎక్కువగా కరిచే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా, అసౌకర్యం పెరిగి చికాకు
నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి షర్మిల ఐపీఎస్ గారి నాయకత్వంలో మహిళా పోలీసులు చక్కగా పని చేస్తున్నారు. వారి పనితీరు
వేసవి తాపానికి విలవిలలాడుతున్న మూగజీవాలు.. పెరిగిన దూకుడు.. అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక! భానుడి భగభగలకు మనుషుల
చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు స్వాతంత్ర్య సమరయోధుడు,నవభారత నిర్మాత,మాజీ ఉప ప్రధాని డాక్టర
ఏప్రిల్ 06 వ తేదీ, సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మనవరాళ్ల చెవులు కుట్టు వేడుక, మరియు
మహబూబాబాద్ జిల్లా ఆన్సైట్ ఎఫ్ఐఆర్ తో బాధితుల వద్దకే వెళ్లి సత్వర న్యాయం. బాధితులు ఈ సేవను వినియోగించుకోవాలి. జిల్ల
భారత మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, ‘సమతా మూర్తి’ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఈరోజు మున్సిపల్ కార్యాలయ
బీజేపీ ఆధ్వర్యంలోఘనంగా బాబు జగ్జీవన్ రావు జయంతి వేడుకలు... బాబు జగ్జీవన్ రావ్ జయంతి సందర్భంగా మధిర పట్టణ మరియు మండల శాఖ ఆధ
ఆదర్శ నేత సంఘసంస్కర్త అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప నాయకుడు బాబు జగజ్జీవన్ రామ్ PRTU జిల్లా ప్రధానకార
భారతదేశ మాజీ ఉప ప్రధాని బాపు జగజీవన్ రావ్ జన్మదినం సందర్భంగా వారికి పూలమాలవేసి నివాళులు అర్పించిన చెరుకూరి నాగార్జున, క
టోర్నమెంట్ను ముస్లిం ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా షేక్ ముజాహిద్ మరియు షేక్ హుస్సేన్ సాహెబ్ గారి చేతుల మీదుగా ప్ర
హైదరాబాద్:ఏప్రిల్ 05 రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది,ఎండల ప్
మధిర టౌన్ సీఐ దోమల రమేష్ తండ్రి దోమల యాదగిరి గౌడ్ ఇటీవల మృతి చెందారు. వారి దశ దిన కర్మ మధిర సిఐ రమేష్ సొంత గ్రామమైన తొర్రూరు
మధిర టౌన్ సీఐ దోమల రమేష్ తండ్రి దోమల యాదగిరి గౌడ్ ఇటీవల మృతి చెందారు. ఆయన దశ దిశ కర్మ సిఐ రమేష్ సొంత గ్రామమైన తొర్రూరు మండలం
రన్నింగ్ లో ఉన్న కారు ఆకస్మాత్తుగా ముందు చక్రం పంచరవ్వడంతో అదుపుతప్పి మోరిని ఢీకొన్న కారు , రెప్పపాటులో పెను ప్రమాదం త
తర్వాతి టార్గెట్ బాబ్ ఎల్-మండేబ్?.ప్రపంచ మార్కెట్పై తీవ్ర ప్రభావం.
పశ్చిమాసియాలో గత నెల రోజులుగా కొనసాగుతోన్న యుద్ధం(Iran war) తీవ్ర ఉద్రిక్తతలకు దారిస్తున్నది. చర్చల విషయంలో అమెరికా, ఇజ్రాయెల
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ), కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వంటి రాజ్యాంగ సంస్థలు స్వతంత్రంగా పని చేయాలని, వాటి సమగ్ర
కేంద్ర సర్కార్పైన, సీబీఎస్ఈ పైన తమిళనాడు సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హిందీ మాట్లా
వాతావరణశాఖ మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కొ
తెలంగాణలో మారిన డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఇప్పుడు కాస్త కష్టతరం అయ్యింది. రవాణాశాఖ
తెలంగాణ: రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించేవారి ఆహార భద్రత కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధార్, పా
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: రేగొండ మండలంలో శనివారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది.వివాహేతర సంబంధం పెట్టుకున్న తండ్ర
అర్ధరాత్రి బిర్యానీని ఆర్డర్ చేసినట్టు, ఇకపై రాత్రి పన్నెండు గంటల సమయంలోనైనా సరే, 'కాస్త ఎండను పంపండి బాబూ.. బట్టలు ఆరేసు
తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్ ద్వారా జిల్లాలో మానవ వినియోగానికి పనికిరాని, పాడైపోయిన చక్కెర కోసం వేలం పాట నిర
ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీ మద్దులపల్లి మార్కెట్ యార్డ్ నందు మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకాన్ని వేగవంతం చేయడానికి అన్ని రాజక
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి విద్యార్థిని మృతి! రోడ్డు నంబర్ ఐదులో బైకును ఢీకొట్టిన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు..! ప్ర
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కాళంగి గ్రామం నందు గ
నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గ్రామ సర్పంచ్ వేమూరి సత్యనారాయణ అధ్యక్షతన.. ఆరోగ్య ల
భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడా
దొడ్డి కొమురయ్య జీవిత ఆశయాలను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ తెలిపా
ప్రేమిస్తున్నానని మాయ మాటలు చెప్పి మైనర్ బాలికను లోబరుచుకుని, అత్యాచారం చేసిన నిందితుణ్ణి మహబూబాబాద్ టౌన్ పోలీసులు అదుప
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గర్భంలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ, లింగ ఎంపిక వంటివి చట్ట విరుద్ధ చర్యలను పూర్తిగా అరికట్
2024లో ఉత్తరప్రదేశ్లోని లఖ్ నవూ, 2025లో ఝార్ఖండ్లోని రాంచీలో జరిగిన పోటీల్లో తెలంగాణ ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. 2026కు సంబంధిం
కరీంనగర్ జిల్లా: ఏప్రిల్ 04 కరీంనగర్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది, కసాయి తండ్రి కన్న బిడ్డలను బావిలోకి తోసేసి చంపే
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: పాల్వంచ పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్ ఎదురుగా గల జాతీయ రహదారిపై అధికారుల బాధ్యతార
మునగాల మండల కేంద్రంలో శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా కంఠమహేశ్వర దేవాలయం లో సర్దార్ సర్వాయి పాపన
నేడు మండల పరిధిలోని నర్సింహుల గూడెం గ్రామం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 99 రోజుల పాటు జరిగే కా
జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధనే లక్ష్యంగా టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తుందని తెలంగాణ వర్
"ఒకప్పుడు ఈ ఎర్రని పోస్ట్ బాక్స్ గ్రామంలోని ప్రతి ఇంటికి లేఖలను చేరవేసే మాధ్యమంగా ఉండేది. ప్రజలు తమ ఆనందాలను, విషాదాలను, కల
నేటి నుంచి చికెన్ షాపులు బంద్ తెలంగాణ : రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు నేడు మూతపడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీలు తమ మార్జిన్
కొత్తగూడెం 6వ డివిజన్ ఇందిరా నగర్ కాలనీ లో ఇందిరా గాంధీ విగ్రహం ధ్వంసం... ఆ స్థలాన్ని పరిశీలించిన 6 వ డివిజన్ కార్పొరేటర్ Dr. BSR
ఇవాళ బ్యాంక్ సేవలు బంద్ తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకులు బుధవారం బ్రాంచ్ సేవలను నిలిపివేశాయి. ఆర్థిక సంవత్సర ముగింపునకు
ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో మునగాల మండల యువతకు మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశారు.తక్కువ సమయంలో ఎక్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇప్పుడు గాలిలో కలిసిపోయాయా అంటూ ఆశా వర్కర్లు ప్రభుత్వంపై మండిపడ్డారు. మండల పరిధిలోని రేపా
ఖమ్మం జిల్లా వైరా స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో భద్రాచలం నుంచి ఖమ్మం వెళుతున్న ts 28ta 3363 బస్సు లారీ కంటైనర్ ని ఢీకొనడంతో బస్స
మహిళలు,విద్యార్థినుల భద్రత కోసం అమలు చేస్తున్న పోలీసు అక్క కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది ప్రతిష్టాత్మక
ఆన్లైన్ లో ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ లో డబ్బులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి, సుమారు 2 కోట్ల రూపాయలు మోసం చేసిన కేస
* హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు. అందరూ బెట్టింగ్కు దూరంగ
తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు మార్చి 31 వరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ నిన్న రాత్రి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో
.తుమ్మల అభివృద్ధి బాట...మన్యం ప్రగతి బాట రహాదారులు బ్రిడ్జిల నిర్మాణంతో ఏజెన్సీ వెలుగు చుక్కగా నిలిచిన తుమ్మల. ఏజెన్సీ ఆ
రేషన్ లబ్ధిదారులకు ఈసారి 3 నెలల బియ్యం ఒకేసారి అందనున్నాయి. ఏప్రిల్ 1 నుంచి చౌక ధరల దుకాణాల్లో పంపిణీ చేసేందుకు పౌరసరఫర
వరంగల్ జిల్లా: నెక్కొండ మండలం పత్తిపాక తండాకు చెందిన బి.స్నితిక (14) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందింది. సాగర్ -వాణి దంపతు
మద్యం మత్తులో గొంతు కోసుకున్న యువకుడిని కాపాడిన 108 సిబ్బంది తాగిన మైకంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గొంతు కోసుకున్న దుర్
జగనాధపురం గ్రామంలో . వైభవంగా శ్రీరాముని కళ్యాణం మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం. పాల్గొన్న సర్పంచ్ బొల్లం యమునా. లింగరా
తిరుమలాయపాలెం మండల పరిధిలోని పైనంపల్లి గ్రామంలో శ్రీరామనవమి పండుగ ఉత్సవాన్ని నూతన సర్పంచి ధారావత్ సరోజినీ శంకర్ నాయక
కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్న శ్రీ చైతన్య సీబీఎస్ఈ సీవో ఐపీఎల్ బ్రాంచ్ విద్యార్థులు ఐ ఎన్ టి ఎస్ ఓ(INTSO)
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాడిన ఆర్ఎస్ఎస్ గీతాల వీడియోలు విడుదలయ్యాయి. గళమెత్తి పాడాలి, మాత్రుమూర్తి పద
రామయ్య పెళ్లి వేడుకలకు వేలాదిగా తరలి వచ్చిన భక్త జన సందోహం భక్తులకు ఇబ్బంది లేకుండా చల్లని మంచి నీళ్లు, మజ్జిగను సరఫరా ఎ
మునగాల:ప్రతివిద్యార్థి బాల్యంలో చదువుపై శ్రద్ధ పెట్టి కష్టపడి చదువుకుంటేనే జీవితంలో సుఖ సంతోషంతో జీవించవచ్చు అని సీఐ రా
( ఆకు పాముల ) అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకుందామని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్
వివిధ కార్యాచరణలో భాగంగా గురువారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు విచ్చేసిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ
డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని వైరా ఏసీపీ సారంగపా
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ ముగ్గురు నిందితులను మూడు రోజులపాటు విచారించిన సిట్ శంషాబా
ఖమ్మం: పీఎం స్వనిధి లబ్ధిదారులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు ఖమ్మం, మార్చి 26, 2026: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల
తిరుపతి రూరల్ మండలం చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పులివర్తి నాని అధ్యక్షతన ప్రజా దర్బా
నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామం లో. నర్సింహా పురం నుంచి ఆర్లెగూడెం రోడ్డు కు. ఇరువైపులా. ఉన్న కంపచెట్లను. పెంట దిబ్
రాష్ట్ర పెన్షనర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇల్లందు మండలంలో నిరసన దినోత్సవం జరిపి ఇల్లందు తహసీల్దార్ కి వి
CP Sajjanar: పెట్రోల్ టెన్షన్ వద్దు.. హైదరాబాద్లో 60 రోజులకు సరిపడా నిల్వలు! CP Sajjanar: గత కొన్ని రోజులుగా నగరంలో ఇంధన కొరత ఏర్పడనుందనే
సూర్యాపేట పట్టణం స్పందన డిగ్రీ మరియు పీజీ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా కళాశాల యజమాన్యం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల
ఈ నెల 27వ తారీకున భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం,మిథిలా స్టేడియంలో జరగనున్న రామనవమి మరియు మరుసటి రోజు 28న జరగనున్
ప్రజాస్ఫూర్తి, కొత్తగూడెం: రక్తదానం చేయడానికి యువత పెద్ద సంఖ్యలో ముందుకు రావాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ పిలుపుని
హనుమకొండ జిల్లా: వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు ఆత్మకూర్ సిఐ సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం గూడెప్పాడు స
సైబరాబాద్ కమిషనరేట్ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర 4వ పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా ఏఆర్ విభాగంలో విధులు నిర్వర్
కొత్తగూడెం : జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో కొత్తగూడెం సబ్ డివిజిన్ వ్యాప్తంగా పకడ్బందీగా ట్రాఫిక్ నియమాలు అమలు చేయ
భద్రాద్రి రామాలయం అభివృద్ధికి మొదటి విడత నిధులు మంజూరు చేస్తూ దేవాదాయ శాఖ పరిపాలన జీవో నెంబర్ ఆర్.టి 167 ద్వారా ఉత్తర్వులు జ
విజయవాడ విజయవాడ రైల్వే స్టేషన్లో బుధవారం రాత్రి పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పూరీ-తిరుపతి ఎక్స్ప్
హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఎల్పీజీ పేరుతో అదనపు చార్జీలు వసూలు చేయకూడదని
గిరిజనుల ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని, ITDA PO రాహుల్ (IAS) చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంగా “భద్ర గిరి మార్ట్” రేపు భద
పేద కుటుంబానికి అండగా 'సమ్మి గౌడ్ ఫౌండేషన్': కన్నీటి బాధలో ఉన్న దళిత కుటుంబానికి భరోసా! మృతుడు సోమారపు సాయిలు కుటుంబానిక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా....బూర్గంపాడు మండలం సారపాకలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఐటిసి గేటు ఎదురుగా కార్మిక జే
♦ సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాణోత్ హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో. "గౌరవ స్పీకర్ "శ్రీ గడ్డం ప్రసాద్ ని కలిసి వ
ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. కూచిపూడి నరేష్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు.... కొంగరి నవీన్ కుమార్ జిల్లా కమిటీ సభ్యు
భద్రాద్రి కొత్తగూడెం రాములోరి పెండ్లి కి ముస్తాబవుతున్న భద్రాద్రి మిథిలా కళ్యాణ మండపంలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి
తిరుమలాయపాలెం : మండల పరిధిలోని బచ్చోడు గ్రామం బుధవారం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించిపోయింది. గత మూడు రోజులుగా అత్యంత ని
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో రహదారి
కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా.. ఆద్యంతం ఉద్వేగభరితం.. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు.. ఈ మానసిక క్షోభ.. విధి లేని పరిస్
అలవెల్ ఏ లెవెల్... ఈరోజు పాత బస్టాండ్ దగ్గర క్షేమంగా వెళ్లి లాభంగా రండి హెల్మెట్ ధరించడం ప్రోగ్రాం జరిగింది... అక్కడున్న ప్ర
జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మునగాల మండల పరిధి జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ నిర్
తిరుమలాయపాలెం మండలంలోని పైనంపల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాల క్రితం నుండి గ్రామంలోని సైడ్ కాలువలలో చెత్త పేరుకుపోయి ము
5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు మైనర్ బాలురు కాటారం డివిజన్ పరిధిలోని మహదేవపూర్ ప్రాంతంలో ఇంటిముందు ఆడు
ఏప్రిల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్ల నియామకం: మంత్రి దామోదర తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీస
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని RTC JAC హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. రేపు HYDలోని అంజయ్య భ
తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026) ఫలితాలు మంగళవారం ప్రకటించనున్నట్టు ఎస్సీ గురుకులాల సొసైటీ అధిక
ఛత్తీస్గఢ్లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట
పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు పెరిగాయి. జనవరితో పోలిస్తే వంటనూనెల ధరలు ఫిబ్రవరిలో ఇంకాస్త పెరిగినప్పటికీ మార
మహబూబాబాద్::: జిల్లాలో ఉన్న HP (హిందుస్థాన్ పెట్రోలియం) బంకుల్లో పెట్రోల్ కొరత తీవ్రమైంది. ప్రధానంగా సాధారణ పెట్రోల్ (Ordinary Petrol) అ
గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 25 నుంచి 74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్-2026 నిర్వహించనున్న
మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(DKSZC) సభ్యుడు, పశ్చిమ బస్తర్ డివిజన్ కమాండర్ పాపారావు తనతో పాటు సుమారు 12 నుం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉమెన్ రైట్స్ ప్రజాహిత మానవ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలోనిర్వహించిన కార్యక్రమంలో సంస్థ నేషనల్
విద్యకు ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి స్పష్టం చేశారు. వ
రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు సేమియా పంపిణీ చేశారు. రంజాన్ పండగను సోదరభావంతో జరుపుకోవాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్
మండల పరిధిలోని తాడ్వాయి గ్రామంలో కోదాడ ఎమ్మెల్యే యన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డి సహకారంతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న గణపురం గ్రామానికి చెందిన నాగం నాగేష్ శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన బైక్ పై కౌడి
గత 4 రోజుల క్రితం తన భార్య దివ్య ఆత్మహత్య. భార్య మృతిని తట్టుకోలేక ఉరి వేసుకుని ఎస్సై ఆత్మహత్య. అత్తగారి ఇంట్లోనే ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. చు
నేడు మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో ఉన్న. మసీదులో గ్రామానికి చెందిన ముస్లిం మత పెద్దలు ముస్లిం సోదరులు యువత తో. కలి
బరఖత్ గూడెం లోని వెంకటేశ్వర ఆలయం ఉత్తర ద్వారం కలిగి ఉంది చారిత్రాత్మక మైందని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గు
శ్రీ కోదండరామాస్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు
ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ ( GGH ) లో శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర
మునగాల:గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,శాంతి భద్రతలు అదుపులో ఉండడానికి సీసీ కెమెరాలు చాలా ఉపయోగకరమని రేపాల గ
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ పురస్కరించుకొని "మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి - కుల వృత్తులను ప్రోత్సహ
ఇల్లందు: ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీ మూడో వార్డు నుండి అత్యధిక మెజారిటీతో ఘనవిజయం సాధించిన కౌన
వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరికి నాణ్యమైన, సత్వర వైద్య సేవలు అందించాలి, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ స్నేహ శబరీష్,
వెలుగుమట్ల భూ నిర్వాసితులకు అండగా మార్చి 22న ఖమ్మం నగర బంద్ కు CPI (ML - న్యూ డెమోక్రసీ) పిలుపు... ఖమ్మం శివారు వెలుగుమట్ల ప్రాంతం
హైదరాబాద్లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి బాబు ను స్థానిక ప్రజ
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మంగళవారం హైదరాబాద్లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ నేతను పరామర్
ధ్వజారోహణంతో ప్రారంభమైన శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాల వైభవం - రామ నామ స్మరణతో మార్మోగిన ఆలయం తిరుపతి శ్రీ కోదండర
తెలంగాణలో సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత… ఈ కేసులో నిందితుడు
విల్సన్ గార్డెన్ ప్రాంతానికి చెందిన రషీద్ పాషా (45)… స్థానిక గూండాల దాడిలో మృతి చెందాడు. సమాచారం ప్రకారం… కొత్తగా గ్యారేజ్
ఉత్తరప్రదేశ్లో తీవ్రవాద అనుమానాలతో ఓ విద్యార్థిని అరెస్ట్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. Uttar Pradesh Anti-Terrorism Squad అధికారులు ఈ చర్య
కర్ణాటకలో సంచలనం సృష్టించిన దారుణ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. పెళ్లైన కేవలం 60 రోజుల్లోనే భర్తను హత్య చేయించిన ఘటన తీవ్
హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ సంచలనం రేపింది. కళ్లలో కారం చల్లి నగదు దోచుకెళ్లిన దుండగులు… పట్టపగలు
ఎర్రవల్లి: భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును హనుమకొండ జిల్లా యువజన విభాగం నాయకు
స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగింది.. ఫామోదులోకి మేము వెళ్ళగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినబడింది..
హైదరాబాద్: మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును పోలీసులు కేవలం ఆరు గంటల్లోన
భారత రక్షణ రంగంలో మరో కీలక ముందడుగు… భారత ప్రభుత్వానికి చెందిన Defence Research and Development Organisation (DRDO) అభివృద్ధి చేసిన RudraM-III missile ను యుద్ధవిమానం S
మధ్యాహ్నం 12.00 గంటలకు: మాజీ డీజీపీ స్వర్గీయ హెచ్.జే. డోరా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
హైదరాబాద్లో నిర్వహిస్తున్న భగత్ సింగ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ సందర్భంగా డ్రగ్స్ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేశా
మిస్టర్ రంగనాథ్. నీ పై దిఫమేషన్ కేసు వేస్తా.. నిన్ను కోర్టుకు లాగుతా. ఆదిత్య కన్ స్ట్రక్షన్ కబ్జాకు పాల్పడుతోందని నువ్వే గ
అస్సాంలోని టిన్సుకియాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATM లోకి ఒక ఎలుక దూరీ దాదాపు 17 లక్షల నగదును కొరికేసింది.ATM మిషన్ రోజుల
ఖమ్మం కొత్త బస్టాండ్ లో మణుగూరు భద్రాచలం కొత్తగూడెం వెళ్లే పాయింట్స్ దగ్గర పైన ఫ్యాన్ తిరగట్లేదు రెండు నెలల నుంచి తిరగటం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లాలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాయకరావుపేటలో చోటుచేసుకున్న
మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మహబూబాబాద్ జిల
ఖమ్మం జిల్లాలో హృదయ విదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగుకుని పదో తరగతి పరీక్షకు హాజరైన విద్యార్థి కథ
పాకిస్తాన్ గూఢచర్యం కేసు – యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు బెయిల్ నిరాకరణ పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినట్లు ఆరోపణలు ఎదుర
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గత నాలుగు రోజులుగా హైదరాబాద్లోని AIG Hospitalsలో గుండె సంబంధిత సమస్యలతో చికిత్
టాంజానియా దేశం డిజిటల్ ఎకానమీ వైపు మార్పు సాధించేందుకు తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక సహకారం మరియు సంస్థాగత మద్దతు అందించేం
హయత్ నగర్ లో రూ.10 కోట్ల రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు. - హాజరైన మధుయాష్కి
మండుటెండలో, కార్యకర్తల హోరులో కొనసాగుతున్న బండి సంజయ్ జోరు రామడుగు మండలంలో జనం పెద్ద ఎత్తున తరలిరావడంతో అడుగుల వేగాన్ని
పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ బందోబస్తు ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ లా&ఆర్డర్ ప్రసాదరావు పరిశీలించార
అంజన్న ఆశీర్వాద యాత్రలో ఎండను లెక్క చేయకుండా బండి సంజయ్ తో కలిసి అడుగులేస్తున్న కాషాయ సైన్యం పాదయాత్రలో అడుగడుగునా మంచి
హైదరాబాద్ నగరంలో కల్తీ ఆహార పదార్థాలపై పోలీసులు మరోసారి చర్యలు చేపట్టారు. పాడైన మరియు అస్వచ్ఛమైన డ్రై ఫ్రూట్స్ను మంచి న
దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ పౌరులను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మెడికల్ వీసాలతో భారత్లో కొనసాగు
హైదరాబాద్ నగరంలో పలు రాష్ట్రాల్లో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. గ
కన్నవారి కలలను నెరవేర్చేందుకు.. ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు పదవ తరగతి విద్యార్థులు ఈనెల 14వ తేదీ నుంచి జరిగే పరీక్షల
నేడు హైదరాబాద్ తాజ్ కృష్ణలో ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో “మూసీ ఇన్వైట్స్” కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మ
Yogi Adityanath చేసిన ప్రకటన ప్రకారం ఉత్తరప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ కొరత లేదని తెలిపారు. వంటగ్యాస్ కొరతపై వస్తున్న పుకార్లను ప్ర
లోక్ భవన్లో తెలంగాణ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా క
గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన కుటుంబ సభ్యులు, ఫస్ట్ లేడీ జానకి శుక్లాతో కలిసి యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామ
మేడ్చల్–మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మహిళల ఫిర్యాదుల పరిష్కారానికి మహిలా జన సున్వాయి కార్యక్రమం నిర్వహించ
నమ్మిన సిద్ధాంతం కోసం తను మోసిన ఎర్రజెండా ఆశయాల కోసం కడవరకు నిలబడ్డ నికార్సైన కమ్యూనిస్ట్ కామ్రేడ్ ఉయ్యాల కొండయ్య అని సీ
స్వాతంత్ర సమరయోధుడు చిల్లం చర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మి జ్ఞాపకార్ధం ఆమె కుటుంబ సభ్యులు గురువారం మండల కేంద్ర
తెలంగాణలో హాఫ్ డే స్కూళ్ల అమలుపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ ని
యాదాద్రి భువనగిరి జిల్లాలో లంచం తీసుకున్న సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలలో చిక్కాడు. మోత్కూర్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తు
కొత్తగూడెం రామవరం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల యాక్షన్ ప్లాన్ కార్యక్రమం భాగంగా పిల్లల భద్రత – డ్రగ్స్
హైదరాబాద్లోని మంత్రి క్వార్టర్స్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ భేటీ అయ్యా
నాకు సినిమా ల పైన ఆసక్తి . నా బాల్యం నుంచి ఇప్పటి వరకు సినిమా లో అనేక మార్పులు వచ్చాయి.. బాహుబలి,కల్కి,ఆర్ ఆర్ ఆర్,అరుంధతి
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన సమన్లు అందించేందుకు
రాష్ట్రంలోని అన్ని ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి Revanth Red
ఇకపై ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి Revanth Reddy అధికారులకు ఆదేశించారు. కాలుష్య ర
భార్య వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. Secunderabad పరిధిలోని నేరెడ్మెట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగ
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట రేపటి నుంచి పెళ్లి భాజాలు మోగబోతున్నాయి. ఐదు రోజుల పెళ్లి వేడుకలకు సత్యనారాయణస్వామి వ్రతంతో
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లపై సుప్రీంకోర్టులో నేడు మరోసారి విచారణ విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం అనర్హ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య భారత్కు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. Strait of Hormuz గుండా భారత్కు చెందిన రెండు చమురు ట్యా
సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గణేష్ లాడ్జ్లో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిణీత అనే యువకుడు ఈరోజు11.45 pm అనుమాన
మునగాల మండలంలోని తాడ్వాయి గ్రామానికి చెందిన పరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సబ్సిడీపై జయసన్ కంపెనీ వరిగడ్డి కట్టే మెషీన్ బేలర
కొత్తగూడెం పట్టణంలోని 50వ డివిజన్లో త్రాగునీటిలో పురుగులు వస్తున్నాయన్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని 50వ డివిజన్ కార్పొరేట
వైద్యం వికటించి ఓ మహిళ మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాధలుగా మారారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చినా, అక్కడ వైద
ప్రపంచ గ్లకోమా వారోత్సవాల సందర్భంగా బుధవారం కర్నూలు ప్రభుత్వ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు
హైదరాబాద్లో ఆన్లైన్ బెట్టింగ్ మోసానికి పాల్పడిన నలుగురు ప్రధాన నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు . అరెస
హైదరాబాద్లోని లోక్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన గవర్నర్గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా అపరేశ్ కుమార్ సింగ్ ఆయనక
“పూనా మార్గేమ్” పునరావాస కార్యక్రమం కింద ఒకేసారి 108 మంది మావోయిస్టు క్యాడర్లు ఆయుధాలు వదిలి సమాజ ప్రధాన ప్రవాహంలోకి చేరుత
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై స్పందించిన కేటీఆర్ ఇది ప్రజాస
త్వరలో లొంగిపోవచ్చనే వార్తలు జాతీయ స్థాయిలో సంచలనం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత వాంటెడ్ మావోయిస్టుల్లో ఒకరి
ఇటీవల జరిగిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 25వ డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికైన కేకే శ్రీనివాస్ను ప్రముఖ న
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39) అనే చేనేత కార్మికుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. చేనేత పనుల క
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ విభాగ ప్రధాన కేంద్రం జగదల్పూర్లో భారీ మావోయిస్టు లొంగుబాటు కార్యక్రమం జరగనుంది. “పూనా
పార్టీ ఫిరాయింపు వ్యవహారంపై స్పీకర్ తీసుకోనున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కోర్టు నిర్దేశించిన గ
భాజా భజంత్రీలతో.....కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేద్దాం.... 14న పొద్దున్నే 6 గంటలకే చేరుకుందాం టెన్త్ పరీక్షా విద్యార్ధులకు
భారతదేశంలోని గొప్ప సామాజిక సంస్కర్తలలో ఒకరు. ఆమెను భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయిని (First Female Teacher of India) అని కూడా పిలుస్తారు. మహి
మునగాల మండలం తాడువాయి గ్రామానికి చెందిన మాతంగి జయరాం కుమార్తె మాతంగి శైలజ తన చిరకాల కాంక్ష అయినా డాక్టర్ చదువు చదవాలి అనే
హైదరాబాద్లోని కూకట్పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూసాపేట్లో కమ్యూనిటీ ఆ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాజ అభివృద్ధిలో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ఉద్యోగులను సత్కరించే కార్యక్రమంల
తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా
వంట వంట గ్యాస్ రేట్ల పెంచడం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాల ప్రజలు ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని మాదిగ ఐక్యవ
చార్మినార్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, అంబర్పేట్ పోలీసులతో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం
కుంభమేళా తరహాలోనే గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోం
కరీంనగర్లోని ఎస్.ఆర్.ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల (అటానమస్) అధ్యాపకులు 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్
ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో విషాద ఘటన చోటుచేసుకుంది. పీపీటీ ట్రైనింగ్లో భాగంగా నిర్వహించిన రన్నింగ్ పోటీల్లో పాల్గొన
తెలంగాణలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అసోం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య దేవాలయం సమీపంలోని కామాఖ్య
మంత్రి లోకేష్ను కలిసిన ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు బోగోలు మండల ప్రభుత్వ పాఠశాలలకు రూ.5 కోట్ల సా
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టి. ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు మంగళవారం ముం
హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూఢిల
రేపాల.పశు వైద్యశాల పరిధిలోగాలికుంటు వ్యాధి నివారణ.పశువులకు ఉచితంగా గాలికుంటునివారణక టీకాలుకావున రైతులందరూ సద్వినియోగ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం వన్టౌన్ పరిధిలో వెలుగు చూసిన ఘటన తన భర్త నాగేశ్వరరావుతో కలిసి స్థానికంగా న
సైబర్ క్రైమ్ కేసులో లంచం తీసుకుంటూ ఇద్దరు పోలీసు అధికారులు ఏసీబీకి చిక్కారు. మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని సైబర్ క్రైమ
పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైసమ్మగూడలో ఉద్రిక్త ఘటన చోటుచేసుకుంది. హాస్టల్లోకి వెళ్లిన పోలీసులు విద్యార్
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలంలో ఇసుక ర్యాంప్ డీల్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఓ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అనుమానంతో కలకలం
మునగాల:తెలంగాణసాయుధ రైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ చిల్లంచర్ల రఘునాథం సతీమణి చిల్లంచర్ల వరలక్ష్మీ ఆశయసాధన కోసం వామపక్ష పా
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్తో పాటు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక చ
విజయవాడలో సంచలనం రేపిన డాక్టర్ దీపిక ఆత్మహత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన కారణంగా భావిస్తున్
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఫంక్షన్ హాల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇకపై పెళ్లిళ్లు, దావత్లు లేదా ఇతర
కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు (ఒక రోజు) పాటు నగరంలోని అనే
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో ఉన్న ఫర్టిలైజర్ షాపుల యజమానులు రసీదులలో యూరియా బస్తా 266, రూపాయలకు అమ్ముతున్నట్లు నమోదు చేస్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన కేసులో నిందితులైన Arvind Kejriwal, Manish Sisodia, Kalvakuntla Kavitha సహా మొత్తం 23 మందికి Delhi High Court నోటీసులు జారీ చేసింది.
రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు శేరిలింగంపల్లి సర్కిల్-49 డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సడెన్ చెక్ నిర్వహించారు. నమ్మకమ
నమ్మకమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో భారీ డ్రగ్స్ రాకెట్ను భ
హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న లేక్ షేర్ మాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. మాల్లో ఉన్న సందర్శకులపై ఒక్కసారిగా
సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం కలకలం రేపింది. సదాశివపేట పట్టణంలో బీజేపీ కౌన్సిలర్ భర్త సైబర్ నేరగాళ్ల వలలో పడిపోయి లక్షల
శ్రీకాకుళం నియోజవర్గ పరిశీలకులుగా నియమితులైన పిన్నిoటి సాయి కుమార్ మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాo ను కలుసుకున్నారు. అ
మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక పంచాయతీ. మార్చి 8 నుండి 15వ తేదీ వరకు చేపట్టిన పరి శుభ్రత. పారిశుద్ధ. కార్యక్
దోశా తినిపిస్తానని చెప్పి తీసుకెళ్లి ముగ్గురు చిన్నారుల ప్రాణాలు తీసిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తల్లిదండ్రులు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని దూద్కనా ఆసుపత్రి మరియు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ మహిళల పార్దివా
NH 09నుండి నేలమర్రి వరకు 24 కోట్లతో డబుల్ రోడ్డు విస్తరణ పనులకు జిల్లా మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నిధులు మంజూరు చేపించడం హర్షణ
ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ 2025 సెప్టెంబర్ 29వ తేదీన మొదలయి, ఈరోజు ముగిసిన విచారణ దానం నాగేందర్, క
చైతన్యపురి, మల్కాజ్గిరి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఎస్.హెచ్.ఓ (SHO) శ్రీ కే. సైద
కొత్తగూడెం నెహ్రూ బస్తి రైలు పట్టాల సమీపంలో ఈ నెల 4వ తేదీన నరేష్ కోరి (40) సంవత్సరాలు అను వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది.రైలు ప
లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి: సీఎం తెలంగాణ : లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్
రఘునాథపాలెం: మండల కేంద్రం లోని పువ్వాడ నగర్ గ్రామం లో సర్పంచ్ షేక్ సిద్దిక్ గారి గ్రీవెన్స్ వినతి మేరకు జిల్లా కలెక్టర్ మర
పాల్వంచ రూలర్ పోలీస్ స్టేషన్లో ఈరోజు డీఎస్పీ సతీష్, సిఐ సతీష్, ఎస్ఐ సురేష్ లు కలిసి ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు చేసి అనంత
డోర్నకల్ మున్సిపల్ కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లో హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజలకు సమగ్ర వైద్య సేవలు అంద
హైదరాబాద్ - మధురా నగర్లో TGSPDCLలో పని చేసిన తన తల్లి మరణించినా బ్రతికే ఉందని, ప్రతినెల పెన్షన్ డబ్బులు డ్రా చేసిన కూతురు రేణుక
మురళీధర్ భార్య ఐరేని శశికళ(58) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ గురువారం మరణిం
కృష్ణా జిల్లాలోని ఉయ్యూరులో విద్యార్థులపై అమానుష శిక్ష విధించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. క్రమశిక్షణ పేరుతో చిన్నారి వి
హైదరాబాద్ నగరంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. బీర్ బాటిల్లో చేప పిల్ల కనిపించడంతో అక్కడ కలకలం రేగింది. ఈ సంఘటన Mallapur, Hyderabad లో
కేరళలో ఓ ఇంట్లో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఉన్న ఏసీ నుంచి ఒకటి కాదు, రెండు కాదు… ఏకంగా ఐదు పాములు బయటపడటంతో ఇంటి యజ
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. Iran సౌదీ అరేబియాలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడు
Balen Shah నేపాల్ తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా దేశంలో కొనసాగుతున్న జెన్–
సారిక చిన్న రామయ్య . మరియు చిట్యాల నర్సిరెడ్డి సారు పల్లి జాన్ రెడ్డి పల్లి వీరారెడ్డి బెజవాడ సీతారాములు గండు వీరబాబు
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులు తీ
ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై Telangana High Court కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మహిళ రాసిన లేఖన
Vijayawada లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల కార్డాన్ సెర్చ్ ఆపరేషన్ సందర్భంగా అనుకోని ఘటన చోటు చేసుకుంది. స్థానిక బ
తెలంగాణలో మావోయిస్టుల భారీ లొంగుబాటు జరగబోతోంది. ముఖ్యమంత్రి A. Revanth Reddy సమక్షంలో నేడు మొత్తం 124 మంది మావోయిస్టులు లొంగిపోనున్
పార్కింగ్ ఫీజు వసూలు చేయాలని గతంలో ప్రభుత్వం ఇచ్చిన 121 జీవోను సస్పెండ్ చేసిన తెలంగాణ హైకోర్టు
గృహ వినియోగ LPG సిలిండర్లపై రూ.60.. కమర్షియల్ సిలిండర్లపై రూ.115 పెంచుతూ నిర్ణయం తీసుకున్న చమురు సంస్థలు పెరిగిన ధరలతో హైదరాబా
రష్యా నుంచి భారత్కు కొన్ని చమురు సరఫరాలను అనుమతిస్తూ తాత్కాలిక సాధారణ లైసెన్స్ జారీ చేసింది. పెర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో
ఖమ్మం జిల్లాలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణపై సన్నాహక సమావేశం జరిగింది. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంల
జగిత్యాల లో బిజెపి బహిష్కృత నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు బోగ శ్రావణి, ఎంపీ ధర్మపురి అరవింద్ నిప్
ప్రజా పాలనా ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళిక పంచాయతీరాజ్ శాఖ మార్చ్ 3 నుండి 15 వ తేది వరకు చేపట్టే పరిశుభ్రత, పారిశుద్యం కార్
DNB న్యూస్ ఛానల్ సూర్యాపేట జిల్లా కోదాడ రాయల సతీష్ రిపోర్టర్ 6/3/2026 పదవ తరగతి పరీక్షలు సమర్పిస్తున్న సందర్భంగా విద్యార్థుల్ల
14 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్లు మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డ దుండగులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారమిచ్చ
ఈ రోజు మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖ చిత్రకారుడు అగాచార్య ను అభినందించారు. అగాచార్య తాను క్యాన్వాస్ పై చిత్రించిన
రేపాల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నిర్వహించిన వసంతోత్సవ (గాంధోలి) కార్యక్రమంలో పాల్గోని ప్రత్యేక పూజలు చేస
ఈప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.ఇంటర్ పరీక్ష రాసిన అనంతరం విద్యార్థులు తమ గ్రామానికి వెళ్తుండగా నే
ఆసుపత్రికి తరలించిన స్థానికులు నర్సంపేట పట్టణానికి చెందిన గజ్జి రాము అనే వ్యక్తి, నల్లబెల్లి వైపు వెళ్తూ గుంతలో పడిపోగ
మధ్యప్రాచ్య ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేస్తూ అక్కడిక
ప్రస్తుతం గవర్నర్ కోటాలో నియమించాల్సిన ఎమ్మెల్సీ పదవులు నాలుగు నెలలుగా పెండింగ్లో ఉన్నాయి. ముఖ్యంగా అజారుద్దీన్, కోదండ
ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువ ఉన్నాయని ఆయన అనాల్సింది కాదు, ఆ అంశాన్ని ప్రస్తావించకుండా ఉండాల్సింది తెలంగాణ విద్యాకమిషన్ స
ది. 06-03-26(శుక్రవారం)-సత్తుపల్లి పట్టణం-16వార్డులోని ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన రాష్ట్ర కాంగ్రెస్ నాయుకుల
కారుకు దారి ఇవ్వలేదన్న కారణంతో ఓ దళిత వ్యక్తిపై దాడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాప
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న అందరు మున్సిపల్ కమిషనర్లకు బదిలీలు జరిగాయి. బ
కోయచలక స్వాతి మినరల్స్ దగ్గర ఆక్సిడెంట్... కంకర ట్రాక్టర్ మరియు ట్రాలీ ఆటో డీ.. గాయాల పాలు అయిన ఆటో డ్రైవర్, ఆటో డ్రైవర్ ఒ
గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర క
ప్రస్తుత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు
ఎయిమ్స్ భోపాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ సృష్టి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ఎన్హెచ్ఆర్సీ సభ్యుడు ప
సీసీఎస్ ప్రత్యేక క్రైమ్ టీమ్ మరియు అబిడ్స్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఈ ముగ్గురిని పట్టుకున్నారు. వారి వ
రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ పరిధిలో డిజిటల్ అరెస్ట్ పేరుతో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. హిమాపురి కాలనీ, కేబీఆర్ క
ఖమ్మం జిల్లా, తిరుమల పాలెం మండలం, పైనంపల్లి గ్రామానికి చెందిన, లక్ష్మి ప్రసాద్. గట్టిగండ్ల తెలంగాణ రాష్ట్రా మూఢనమ్మకాల ని
* నేటి నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్న HCA సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ (HCASE). * పెండింగ్లో ఉన్న ఓవర్టైమ్ (OT) బకాయిలు, గ్ర
అమిత్షాతో గంటన్నరపాటు చర్చించిన సీఎం, డీజీపీ శివధర్, ఇంటలిజెన్స్ డీజీ విజయ్ , SIB ఐజీ సుమతి మావోయిస్టుల లొంగుబాట్లపై నివేద
హైదరాబాద్ పాతబస్తీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపిన ఆరోపణల నేపథ్యంలో ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్ఐ జి. వెంక
హైదరాబాద్ నగరంలో కల్తీ డెయిరీ ఉత్పత్తుల తయారీ గుట్టును పోలీసులు రట్టు చేశారు. గోల్కొండ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ మరియు మ
ఛత్తీస్ గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ దంతెవాడ: బస్తర్ లోని దంతెవాడ జిల్లా కేంద్రంలో ఛత్తీస్ గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కీలక
నడిగూడెం మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన రేఖ లక్ష్మమ్మ మృతిచెందడంతో వారి మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ
- 7 తులాల బంగారం రికవరీ మదీనగూడలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రిలో రోగుల సహాయకుల అజాగ్రత్తను ఆసరాగా చేసుకుని వరుస చోరీలకు ప
ఆషామాషీగా IAS కాలేరు.. ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడే ఆ ఉద్యోగానికి సార్ధకత ఉంటుంది క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పనిచ
మైనర్ బాలికను అపహరించి ఆరు నెలల పాటు నిర్బంధించి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కా
హోలీ వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగరంలో గంజాయి మిశ్రమంతో తయారు చేసిన భాంగ్ విక్రయాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మరియు ఎక్సై
హైదరాబాద్ నగరంలో నకిలీ టీ పొడి, సర్ఫ్ పొడి మరియు గుడ్ నైట్ రీఫిల్స్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్ స్పెషల్ క్
మహా యాగంలో పాల్గొను భక్తులు చిద్ డాట్ కామ్ ( సి.హెచ్ డి.హెచ్, సి ఓ ఎం) ద్వారా పేర్లు గోత్రములు రిజిస్టర్ చేసుకోవాలని విజ్ఞప్
హైదరాబాద్: హోలీ పండుగను నగర ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని V.C. Sajjanar, ఐపీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పౌరులకు సూచించ
చెన్నకేశవమూర్తి రూపంలో మహా విష్ణువు..! చెక్కు చెదరని ఆకృతి..! భూపాలపల్లి జిల్లాలో తవ్వకాలలో బయటపడ్డ స్వామి విగ్రహం..! భూప
మల్కాజిగిరి: ఎస్ఓటీ కాంటోన్మెంట్ జోన్ బృందం మరియు అబ్దుల్లాపుర్మెట్ పోలీసుల సంయుక్త చర్యలో అంతర్రాష్ట్ర మాదకద్రవ్య ర
ఫ్యామిలీ మెంబెర్స్ సర్టిఫికెట్ కోసం ఇరవై వేలు లంచం అడిగిన ఎమ్మార్వో కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ ను ఏసీబీ అధికారులు రెడ్
కోదాడ నాభి శిల బొడ్రాయి అమ్మవారి 8 వ వార్షికోత్సవం ఈనెల 10వ తారీఖున నిర్వహించనున్నట్లు బొడ్రాయి పున ప్రతిష్ట కమిటీ సభ్యులు
,కొత్తగూడెం19వ డివిజన్ పరిధిలోని అర్హులైన గర్భిణీ స్త్రీలకు ఉచిత డెలివరీ సేవలు అందించబడనున్నాయని 19వ డివిజన్ కార్పొరేటర్ స
మాజీ శాసనసభ స్పీకర్ దివంగత స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయం తో పాటు నగరంలో పలుచో
‘‘ఒక్క ఛాన్స్ ఇవ్వండి. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి. మార్పు చూపిస్తా. అవినీతికి తావు లేకుండా
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుకుపోయారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా పరిణ
2014 నకిలీ కరెన్సీ కేసులో కీలక నిందితుడు అరెస్ట్ బీహార్లో పదేళ్లుగా పరారీలో ఉన్న నకిలీ కరెన్సీ కేసు నిందితుడిని అరెస్ట్ చే
ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మధ్యప్రాచ్య (పశ్చిమ ఆసియా) ప్రాంతంలోని కొన్ని దేశాల్లో ఏర్పడుతున్న పరిస్థి
సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా రేపు అలయాన్ని మూసివేయనున్నట్టు వెల్లడించిన ఆలయ ఈఓ భవాని శంకర్ రేపు ఉదయం 7 గంటల నుండి ఎల్ల
మల్కాపూర్ 16 డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కాంతల జగన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా ఆహ్వానించి సన్మానం చేసిన ఎస్సీ కా
కళాశాల భవనం పైనుంచి దూకి రికార్డు అసిస్టెంట్ ఆత్మ*హత్య కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీరాం నారాయణ ఖేడియా ప్రభుత్వ
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో ఆత్మహత్యాయత్నానికి పాల
నటి రశ్మిక మందన హైదరాబాద్లో మార్చి 4న నిర్వహించనున్న తన వివాహ విందుకు ఆహ్వానించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ
ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయంశనివారం విడుదల చేసిన ప్రకటనలో తీవ్ర విషాదం వ్యక్తం చేసింది. అమెరికా సంయుక్
ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్ అలియాస్ వికాస్ సహా 15 మంది మావోయిస్టులు ఆయుధాలతో పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణాలోని హన
రెండు వేర్వేరు ప్రదేశాలలో నక్సలైట్లు పడేసిన నగదు, ఆయుధాలు స్వాధీనం ఒక చెత్తకుప్ప నుంచి రూ.46 లక్షల 31 వేల 5 వందలు స్వాధీనం చే
కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నాగేష్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీస
నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం.. 8 మందిపై దాడి చేసిన పిచ్చికుక్క దొరికనవార్ని దొరిక
శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల (స్వయంప్రతిపత్తి) కరీంనగర్ , కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలువకుంట రామకృష్
తొలుత తల్లి, తండ్రి ని హతమార్చి కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని స్థానిక మీడియా లో ప్రచారం జరిగింది. కువైట్ రాజధాని రియాధ
ఖమ్మం: వెలుగుమట్ల భూముల్లో వసూళ్లకు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కుంటున్న ముఠాపై ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కీలక ప్ర
కోదాడ పట్టణంలో 100 రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (లాకప్ డెత్) కర్ల రాజేష్ మృతదేహానికి ఎట్టకేలకు రీ-పోస్టుమార
అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత మహా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మునగాల పోలీస్ స్టేషన్ పరిధి జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీర్వాదం ఈ ప్రాంత ప్రజలపై ఉండి సమృద్ధి వర్షాల
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలోబొమ్మ వెంకన్న పేరు మీద బ్లాక్ ఏర్పాటు చేసినందుకు అభినందనలు సామాజిక సేవకు నిదర్శనం లయన్స్ క్లబ్..
స్థానిక SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జంతుశాస్త్ర విభాగ ఆధ్వర్యంలో ఈరోజు ఫ్లేవర్ ఫియస్టా పేరుతో విద్యార్థులు తెలంగాణ సాంప్
MRPS అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నేతృత్వంలో గత మూడు నెలలుగా రాజీలేని పోరాటం చేయడం వల్లనే కర్ల రాజేష్ లాకప్ డెత్ కారక
మహబూబాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా స్నేహ శబరీష్ ను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు హన్మకొండ జిల్లా కలెక్
మునగాల:మండలపరిధిలోని కలకోవగ్రామంలో బుధవారం పొదుపు సంఘం భవన నిర్మాణానికి గ్రామసర్పంచ్ మండవ వెంకటాద్రి, శంకుస్థాపన చేశార
స్థానిక ఎస్.ఆర్.ఆర్. ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి డిగ్రీ కళాశాలలో గ్రాస్రూట్స్ యూత్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం మహిళా సాధికారత వి
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా రెండోసారి నియమితులైన కే శ్రీనివాస్ రెడ్డిని టియూడబ్ల్యూజే - ఐజేయు మేడ్చల్ జిల్లా తరపున
హైదరాబాద్కు చెందిన ఓ యువ కంటెంట్ క్రియేటర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. మణికొండలోని చిత్రపురి కాలనీలో నివసిస్తున్
ఖమ్మం జిల్లాలోని ఖమ్మం నగరంలో వెలుగుమట్ల పార్కు ప్రాంతాల్లో గత 15 సంవత్సరాల నుంచి నివసిస్తున్న ప్రజలను ఈరోజు కాంగ్రెస్ ప్
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ప్రమాద బీమా, సమగ్ర ఆరోగ్య పథకాలను ప్రకటించిన ముఖ్యమం
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సాదు సురేష్ కుమార్ రె
నిషేధిత CPI (Maoist) పార్టీకి చెందిన నలుగురు అత్యంత సీనియర్ నాయకులు తెలంగాణ పోలీసుల సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ రోజు రాష
నమ్మదగిన సమాచారంతో రంగంలోకి దిగిన కమిషనర్ టాస్క్ ఫోర్స్ వెస్ట్ జోన్ బృందం, సనత్నగర్ పోలీసులతో కలిసి సనత్నగర్ పరిధిలో ద
భారతదేశంలో ప్రజల మధ్య విబేధాలు సృష్టించి, విచ్చిన్నం ద్వారా రాజ్య పాలన చేయాలని,భారతదేశంలో నివసించాలంటే ఆర్ఎస్ఎస్ అనుమత
1. తిపిరి తిరుపతి @ దేవుజి @ రమేష్ @ సంజీవ్ @ చేతన్ @ కుమ్మ దాదా, S/o వెంకట నర్సయ్య, 62 సంవత్సరాలు, n/o కోరుట్ల, జగిత్యాల జిల్లా, ఇతను సిపి
మావోయిస్ట్ అగ్ర నేత ముప్పల లక్ష్మన్న రావు అలియాస్ గణపతి ప్రస్తుతం అడవుల్లో లేడని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించా
హైదరాబాద్: మావోయిస్టు కేంద్ర కమిటీ అప్రకటిత కార్యదర్శి సి పి ఐ (Maoist) కు చెందిన తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ మంగళవారం తెల
ఎం.ఏ. జావీద్ , ఏసీపీ ఫలక్నుమా డివిజన్ వారి నాయకత్వంలో మరియు శ్రీ జంగయ్య , ఎస్హెచ్ఓ ఫలక్నుమా వారి ఆధ్వర్యంలో మా బృందం ఒక మ
CPI (Maoist) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బడే దామోదర్ అలియాస్ చొక్కారావు, రాష్ట్ర డీజీపీ Shivadhar Reddy సమక్షంలో లొంగిపోయినట్లు సమా
ఇబ్రహీంపట్నం పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మంచాల మండలం నోముల గ్రామంలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి హతమార్చిన ఘ
‘ఆపరేషన్ ఆక్టోపస్’ పేరుతో దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో విస్తరించిన ప్రత్యేక ఆపరేషన్లో మొత్తం 104 మంది సైబర్ నేరస్తులను అ
సత్తుపల్లి: సైబర్ నేరాల దోపిడీ కేసులో అత్యంత కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి సహా 14 మంది నిందితుల ముఠాను ఖమ్మం జిల్లా ప
మునగాల:-విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించి మంచి స్థాయికి చేరుకోవాలని సీతానగరం గ్రామ ఉపసర్పంచ్ వరికుప్పల ఎల్లయ్య సూచించా
తెల్లవారుజామున రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి మృతి మియాపూర్ పోలీసులు ఘటన స్థలాన
తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం 3.00 గంటలకు కీలక ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.. మావోయిస్ట్ పార్టీ కీలక నే
మునగాల:మండలపరిధిలోని తాడ్వాయి గ్రామానికి చెందిన తంగేళ్ల నరేష్ శ్రావణిదంపతులు వారి కుమారుడు తంగెళ్ల ప్రజ్వల్ పుట్టినరోజ
- కరీంనగర్ కలెక్టరేట్ ముందు డెస్క్ జర్నలిస్టుల నిరసన - జర్నలిస్టుల నిరసనకు టిడబ్ల్యూజేఎఫ్ సంపూర్ణ మద్దతు కరీంనగర్: డెస్క
కరీంనగర్లోని ఎస్ ఆర్ ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ లో విద్యార్థుల భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో ఉంచుకొన
మునగాల మండలంజగన్నాధపురం గ్రామంలో మొదటిసారిగా ఇఫ్తార్ విందు . బీఆర్ఎస్ గ్రామ శాఖ బెల్లంకొండ ఉపేందర్..ముస్లిం బాయిలు ఉపవాస
మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసుల వీకెండ్ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ సందర్భం
ఖమ్మం: సైబర్ నేరాల దోపిడీ కేసులో కీలక నిందితుడైన ఉడతనేని వికాస్ చౌదరి మరికాసేపట్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ముందు ల
మీ వీధిలో ఎవరైనా మోటారు పెట్టి సంపులు పొంగిస్తున్నారా? పైపు లీకేజీని పట్టించుకోకుండా వదిలేస్తున్నారా? అయితే వెంటనే అలర్ట
గత నాలుగు రోజులుగా హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడిన హఫీజ్ ముజామిల్..! ఊపిరితిత్తులు దెబ్బతినడం.. తలపైన గాయాల వల్ల నరాలు దెబ
డెస్క్ జర్నలిస్టులకి అందరికీ ఎకరేషన్ కార్డులు ఇవ్వాలని ఆకరేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వ మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని
ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండల ప్రజాపరిషత్ కార్యాలయం స్టోర్ రూమ్లో ఇవాళ(ఆదివారం) అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసార
హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ 7వ తరగతి విద్యార్ధి ఉమేష్ ఆత్మహత్య యత్నానికి పాల్పడగా, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని
ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమక్క సాగర్ ప్రాజెక్ట్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న రాష్ట్ర ము
శ్రీనివాస్ హత్యకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఆర్
ఎన్నికల ఫలితాల తర్వాత అజ్ఞాతంలోకి యాదగిరి.. ఆచూకీ తెలియడంలేదు కిడ్నాప్ చేశారంటూ యాదగిరి కుటుంబ సభ్యుల ఫిర్యాదు.. చైర్మన
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘటన నిద్రిస్తుండగా దిండుతో ఊపిరాడకుండా చేసి భర్తను చంపిన భార్య భార్య రాజేశ్వరి, ప్రియుడు
[1:31 PM, 2/22/2026] +91 98667 66688: RTI దరఖాస్తులు & అప్పీలు ఇకపై పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించబడనున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో 25 జ
మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్లో నోటీసు ఇచ్చిన అధికారులు.. రాజధాని
ఆసిఫాబాద్: మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పోలీసులకు లొంగిపోయారు. దేవ్ జీ సహా మొత్తం 16 మంది మావో
స్.ఆర్.ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ. స్థానిక ఎస్.ఆర్.ఆర్
బండ్లగూడ జాగీరు - సన్ సిటి పరిధిలో రాము అనే 6 నెలల బాబుకు జ్వరం రావడంతో సమీపంలోని క్రియాన్స్ ఆసుపత్రికి తీసుకెళ్లిన తల్లిద
పెద్దపల్లి జిల్లా. రామగిరి మండలం సెంటనరీ కాలనీ సింగరేణి ఫంక్షన్ హాల్ లో ఉద్రిక్తత పెళ్లి వద్ద చెలరేగిన గొడవ కొమురయ్య అ
-భార్యతో కలిసి ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి దాదాపు రూ.40 లక్షలకుపైగా టోకరా? -గతంలో వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించిన బాధితుడుపై
మునగాల : మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మండల పరిధి జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద వాహనాల
మునగాల:- ఈనెల 11న రాత్రి సమయంలో ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన న్యాయవాది మిర్యాల మంగయ్య గౌడ్, ను కోదాడ బార్ అస
మునగాల :"మహిళా మేలుకో రాజ్యాన్ని ఏలుకో "కోదాడ నియోజక వరగ్గ ము నుండి తాడువాయిగ్రామపంచాయితీ వరకు మహిళలు అధికారం లో కి రావటం
నడిగూడెం:మండల పరిధిలోనిశుభకార్యానికి వెళ్లివస్తూ అదుపు తప్పి కారు పల్టీ కొట్టిన ఘటన గురువారం సాయంత్రం నడిగూడెం, కాగిత రా
ఈ రోజు హైదరాబాదు నందు గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కరీంనగర్ - అదిలాబాద్ - నిజామాబాద్ - మెదక్ పట్టా బద్రుల శాసనమండలి సభ్యులు
సిరిపురపు వెంకటేశ్వరరావు బుజ్జి అని పిలవబడే నేను ఖమ్మం మున్నేరు స్విమ్మింగ్ ఫ్రెండ్స్ అసోసియేషన్ కు గౌరవ అధ్యక్షులు గా క
తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు వరంగల్, కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్ట్లకు అనుమతులు రాగా, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సం
ది.19.02.2026 మహబుబ్ నగర్ జిల్లా చిన్నదర్ పల్లి లోని గోడౌన్ లను రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తనిఖీ చేశారు..గ
ఈ నెల 21న శనివారం నాడు జరిగే కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకాన
ఈరోజు ముదిగొండ శ్రీశ్రీశ్రీ వీరభద్ర స్వామి ఆలయం దర్శించుకుని శ్రీశ్రీశ్రీ రాధా మనోహర్ దాస్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరి
డోర్నకల్ మండలం బూరుగుపాడు గ్రామానికి చెందిన ఆదివాసి జిల్లా నాయకులు దబ్బా శ్రీనివాస్, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ
పినపాక : ఎల్చిరెడ్డిపెళ్లి గ్రామానికి చెందిన సమాచార హక్కు చట్టం కార్యకర్త బోడ లక్ష్మణరావు ఇంటి ఆవరణలో అరుదైన గుడ్లగూబ...
నడిగూడెం మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నడిగూడెం మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్
మండల విద్యాధికారి పి. వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పర్యవేక్షించినారు ఈ సందర్భంగా పలు రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించార
మునగాల:మండలపరిధిలోని విజయరామపురం గ్రామంలో మూడు దశాబ్దాల క్రితం స్థాపించబడిన అంబేద్కర్ యువజన సంఘం గ్రామ అభివృద్ధికి సామ
నూతనంగా ఎన్నికైన కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్లకు అభినందనలు *సీఎం రేవంత్ రెడ్డి .... మెజారిటీ సీట్లను సాధించిన బీజేపీకి మే
బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి బిస్కెట్స్ పంచుకొని ఘనంగా నిర్వహించారు. ఈ కార
బండి సంజయ్ ను భుజంపై ఎత్తుకుని ఊరేగించిన కాషాయ దళం ‘‘ఈరోజు నాకు పట్టలేని సంతోషం ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్కక్క
ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో 15వ వార్డు నుంచి పోటీ చేసిన సీపీఐ అభ్యర్థి 13 ఓట్ల ఆధిక్యతను ప్రదర్శించారు.. గెలుపు ఫలితం వ
అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 10 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి తనను గెలిపించాలని ఓటర్లు ను ప్రలోభ పెట్టి గిఫ్టులు, నగదు
కేబుల్ ఓనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తెలంగాణ I&PR (సమాచార & ప్రజాసంబంధాల) కార్యాలయంలో జ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కార్పొరేషన్ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. 53వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి ముదoగుల మహేష
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పు కాంగ్రెస్ అవినీతి, అరాచక పాలనకు చెంప పెట్టు కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండ
ఆదరిస్తే మద్దులపల్లిని అభివృద్ధి చేస్తానని ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల బరిలో సిపిఎం పార్టీ బలపరచిన బి.ఆర్.ఎస్ 17 వ వార
అశ్వారావుపేట : గత 30 సంవత్సరాల నుండి తెరచాటు నుండి మనల్ని పరిపాలించిన ఒకే ఒక వ్యక్తి ఇప్పుడు మున్సిపల్ పీఠంపై కన్నేశారని, ఇప
ఎన్నికలు వస్తేనే నాయకులకు ప్రజలు గుర్తుకొస్తారా? పదవుల కోసం పగటి వేషాలు వేస్తూ జనాలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడ
ఆదరిస్తే మున్సిపాలిటీకి అభివృద్ధి చేస్తానని అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎన్నికల బరిలో బి ఆర్ఎస్, టిడిపి బలపరిచిన 16 వార్డు
కొత్తగూడెం: ఎవరెన్ని అవాకులు చెవాకులు పేలిన ఎన్ని విధాలుగా ప్రచార అస్త్రాలు సంధించి ఓటర్లను ప్రలోభాలకు గురిచేయాలని చూసి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో స్వాతి నక్షత్ర
అశ్వారావుపేట నూతన మున్సిపాలిటీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యంగా 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న యువనేత,
అశ్వారావుపేట: మున్సిపల్ ఎన్నికల వేళ పట్టణంలో రాజకీయం వేడెక్కింది. బిఆర్ఎస్. టిడిపి మద్దతుతో అశ్వారావుపేట మున్సిపాలిటీ బర
కొత్తగూడెం పట్టణంలోని 53వ డివిజన్ లో బిఆర్ఎస్ పార్టీకి మద్దతు వెలువెత్తుతుంది. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముద్దంగుల మహేష్ ప
కరీంనగర్ లోని బుట్టి రాజారాం కాలనీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రసంగం ఓవైసీ....ట్రిపుల్ లాఖ
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నందు పనిచేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నందు శానిటేషన్ , పేషెంట్ కేర్ , సెక్యూరిటీ
దూకుడు పెంచిన 58వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దేవులపల్లి విద్యాసాగర్కు ప్రజల బ్రహ్మరథం విద్యాసాగర్కు ప్రజల బ్రహ్మరథం
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏదులాపురం మున్సిపాలిటీ 9,12వ వార్డులో సీపీఎం బలపరిచిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శ్రీమతి కొట్
"వెంకటగిరి గ్రామానికి చెందిన తోడేటి చరణ్, పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటు
ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 8వ వార్డులో సీపీఎం పార్టీ బలపరిచిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి బెంద
కార్మికులు బాగుంటేనే దేశం బాగుంటుందని, కార్మికుల శ్రమే దేశ ప్రగతికి పునాది అని సీఐటీయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల లో ఈరోజు పాలనాపరమైన బాధ్యతలతో రోజంతా నిమగ్నమై ఉండే జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక
మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వంలో అశ్వారావుపేట రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్ని
తెలంగాణ–ఆంధ్రప్రదేశ్–ఒడిశా రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రాంతం గంజాయి అక్రమ రవాణాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 58వ డివిజన్లో బీజేపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనస
దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక ఊరటనిచ్చింది. 'విద్యుత్ సవరణ నిబంధనలు-2024' ప్రకారం.. ఇకప
హైదరాబాద్లోని బండ్లగూడ డిప్యూటీ విద్యా కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శివ ప్రసాద్ను తెలంగాణ అవినీతి నిర
జర్నలిస్ట్ రేవతి అక్రమ అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. పల్స్ న్యూస్ జర్నలిస్ట్ రేవత
బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని గడప గడపకు ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యేతాటి వెంకటేశ్వర్లు అశ్వారావుపేట :మున్స
వేములవాడ మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే కేంద్రం నుండి వరదల్లా నిధులు తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని కేంద్ర హో
కొత్తగూడెం కార్పొరేషన్ మరింత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కార్పొరేటర్ లుగా గెలిపించుకోవాలని 25 డివి
ఖమ్మం రూరల్ మండలంలోని తీర్దాల సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా జాతర నిర్వహణకు విస్తృతంగా ఏర్పాటు చేయా
తిరుమలాయపాలెం మండలంలోని జూపెడ గ్రామంలో బుధవారం పాడిపశువులకి పశు వైద్యాధికారులు , గోపాలమిత్రల ఆధ్వర్యంలో వైద్యశిబిరం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పా
నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరలా నాకు కార్పొరేటర్ గా నిలబడే అవకాశాన్ని ఇచ్చాయని... ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయ
నేడు హుజూర్నగర్ డివిజన్ విద్యుత్ డీఈ వెంకట కృష్ణయ్యకు. మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి
తిరుమలాయపాలెం మండలంలోని రాజారం గ్రామంలో సోమవారం పాడిపశువులకి పశు వైద్యాధికారులు , గోపాలమిత్రల ఆధ్వర్యంలో వైద్యశిబిర
ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా, సిఐ ఎన్. రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, ఎస్ఐ రామ్న
ఫోన్ టాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు కవిత, ప్రత్యక్ష సాక్షిగా నిలిచారని, “నా భర్త ఫోన్, నా ఫోన్ కూడా టాప
రబీ సీజన్ ధాన్య సేకరణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వికసిత్ భారత్ అనే పేరుతో పేదల కు మొండి చేయి చూపి ధనికుల ఆస్తులను రెట్టింపు చేసేలా
కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలలో 55వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న ఇమంది గణేష్ ఇంటింటి ప్రచారం మంచి ఉత్సాహంగా కొనసాగింది..
* వేల రూపాయల ప్రభుత్య సొమ్ము ఇంటి దొంగల పాలు ప్రభుత్వ ఆదాయానికి గండి * కంచే చేను మేసిన చందాగా మహా-బాద్ మున్సిపాలిటీ శానిటర
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని మహబూబాబాద్ మున్సిపాలిటీ లో మరో అవినీతి బాగోతం వెలుగులోకి వచ్చింది, మహ-బాద్ మున్సిపాలిటీ క
సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్ గురు రవిదాస్ మహరాజ్ అని చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవడా సూరి
జూలపల్లి మండలం లోని పెద్దాపూర్ గ్రామం లో 10వ తరగతి 2005 బ్యాచ్ మిత్రులైనటువంటి ముగ్గురు స్నేహితులు ఉప సర్పంచ్ జెల్లా కనకయ్య
గొల్లపల్లి లక్ష్మీ నర్స్ గౌడ్, రామ తులసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం పాఠశాలలో ప్రధానోపాధ్
- డాక్టర్ అవ్వారు వేణు కుమార్ -బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం స్టేట్ కో-ఆర్డినేటర్ - 42% రిజర్వేషన్లకై ప్రధాన పార్టీలు కదలాలి - ప
కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం రోజురోజుకూ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల ప్రచారంల
స్థానిక ఆదోని ఆర్టీసీ డిపో దగ్గర సమ్మె కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్డబ్ల్యుఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అ
మంత్రి పొంగులేటి సన్నిహితులు జూపల్లి రమేష్–శశికళ దంపతుల నామినేషన్లు సిపిఎం నేతల మద్దతుతో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వ
కొత్తగూడెం డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గౌరవ శ్రీ ఆదినారాయణ గారిని కలిసి నాలుగు సింహాల భారత జాతీయ అశోక చక్రం న
కర్ల రాజేష్ మరణానికి కారకులైన చిలుకూరు ఎస్సై సురేష్ రెడ్డిని ఉత్తమ్ దంపతులే కాపాడుతున్నారని , గత 60 రోజులుగా మాదిగ జాతి న్య
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గంగమ్మ గుడి ఆలయ ప్రాంగణంలో ఆదివారం కొల్లాపూర్ తాలూకా తెలుగోళ్ళ కమ
మునగాల:కర్ల రాజేష్ సంతాప సభ స్థలం పరిశీలన 28-1-2026 సాయత్రం, 5 గంటలకు కర్ల రాజేష్ సంతాప సభ మునగాలమండలకేంద్రంలో ఎస్సీ మాదిగ వాడాల
"దుంపల ఓం ప్రకాష్" గారి ఆధ్వర్యంలో మేడారం వెళ్ళు భక్తుల సౌకర్యార్థం ఉచిత మంచినీళ్లు మరియు మజ్జిగ సరఫరా కార్యక్రమాన్ని కొత
చిలకల గుట్ట వద్ద బూరుగుల పూజ పెద్దమ్మ తల్లి సమ్మక్క సారలమ్మ సామెత శివాలయం విశిష్ట పూజలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనగా భవిష్యత్తు పోరాట లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలంగాణ రాష్ట్రీ
కొత్తగూడెం కార్పొరేషన్ పరిది 17వార్డులో 77 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు స్థానిక పెద్ద మనుషుల సమక్షంలో మాజీ కౌన్సిలర్ మోరే రూ
కోదాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ ను చిత్రహింసలు పెట్టి తన మరణానికి కారణమైన చిలుకూరు ఎస్సై సుధీర్ రెడ్డి, కోదాడ రూరల
జగన్నాధపురంలో స్వతంత్ర దిన వేడుకల్లో మొదటిసారిగా గ్రామపంచాయతీజెండా ఎగరవేసిన బొల్లం యమునా. లింగరాజ్. మొదటిసారిగా గ్రామప
సుజాతనగర్ మండల కేంద్రంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఈ వేడుకలు ప్రముఖ అంబ
రాజ్యాంగాన్ని కాపాడి పూర్తి స్థాయిలో అమలుపర్చడమే జేబీపీ లక్ష్యం జేబీపీ అధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జేబీప
కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షుడు ప్రవీణ్ ఆధ్వర్యంలో 44వ డివిజన్అభ్యర్థి చింతలచెరువు గోపి 100 కుటుంబాలతో బిఎస్పి లో చేరిక
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణతో
గణతంత్ర దినోత్సవం మరియు సోమవారం పర్వదినం కలిసి రావడంతో మన చారిత్రాత్మకమైన పిల్లలమరి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉద
రథసప్తమిని పురస్కరించుకొని కొత్తగూడెం ఎంజీ రోడ్ లో ఉన్న గణేష్ టెంపుల్ ఆలయంలో అవుటుపల్లి రాంబాబు గురుస్వామి పుట్టినరోజ
కొత్తగూడెం జనవరి25 (DNB న్యూస్) నా డివిజన్లోని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని... గత పాలకులు చేసిందేమి లేదని, మీకు న్యాయం చేయాలనీ, మ
మునగాల మండల కేంద్రములో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద, నిన్న , మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ పద్మావతీ గార్లపై మరియు కాంగ
స్థానిక నరసింహపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ కోదాడ మరియు కోదండ రామస్వామి సేవా సమితి ఆధ
అశ్వరావుపేట జనవరి 24 (డి ఎన్ బి న్యూస్ ): ముందుగా ఎంపీ వద్ది రాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తనను కోసిన పైస
పేదల పాలిట ఆపద్బాంధవుడు మంత్రి పొంగులేటి 109 మందికి రూ.38.70 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మంత్రి క్యాంప్ కార్యాలయ ఇన్చార్
రైతు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 26న మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. స్థానిక ధర్మ బిక్
సంక్రాంతి పండుగ సందర్భంగా అంబర్పేటలోని బతుకమ్మకుంట చెరువు వద్ద జరిగిన కార్యక్రమాలకు సంబంధించి రంగనాథ్ తీరుపై అసంతృప్త
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ నాలుగో వార్షికోత్సవ వేడుకలు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకు
నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులపై దాడికి పాల్పడింది. కారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం
టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా కొనసాగించాలని అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి.. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ ఆఫీసులను
రిపబ్లిక్ డే లక్ష్యంగా ఉగ్రదాడి కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. హోషియార్ పూర్ లో నలుగురు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (BK
నిరుపేద కుటుంబానికి మానవత్వం చాటుకుంటున్న మాజీ సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ అండ దండలు చావు ఖర్చులకు ఆర్థిక సహాయం అం
ఎట్టకేలకు కొత్త బస్టాండ్ అక్రమ కేసు కొట్టివేత... అక్రమ కేసులకు భయపడేది లేదు - సిపిఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కే.మధుసూదన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన ఏసీబీ కాప్రాలో
తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, 2 రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని, 7 కేసులకు సంబంధించిన క్రైమ్ నంబర్లు, పోలీస్ స్టేషన్ వివరాలు
జాతీయ పరాక్రమ దివాస్ మరియు వసంత పంచమి పండుగను ప్రాథమిక పాఠశాల కొప్పునూర్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన
విద్యా హక్కు చట్టం -2009 అమలు పై తీసుకున్న చర్యలను మార్చి 31లోగా నివేదిక రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టుకు సమర్పించా
పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం కారాదు జర్నలిస్టుల సమస్యలపై పోరాటమే లక్ష్యం టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్
మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీ ఆర్ పి సత్తా చాటుతాం. బల్దియా ఎన్నికలే లక్ష్యంగా టీ ఆర్ పి కార్యాచరణ, ప్రధాన పార్టీ ము
మునగాల మండల కేంద్రం గ్రంధాలయంలోఅఖిలపక్షం సమావేశంజరిగిందిసమావేశానికి,పాతకోట్లనాగరాజు మాదిగఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన
కేసీఆర్ ఫ్యామిలీని టచ్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేనేలేదు చేతులు ముడుచుకుని కూర్చున్న అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్ ముడుపులు
స్వాతంత్ర సమరయోధులు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు, అఖిల భారత జాతీయ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయ
తెలంగాణ రాష్ట్ర శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ SPS మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర
నేడు మునగాల మండల కేంద్రము లో ఎంపీడీవో కార్యాలయంలో ఈనెల 25వ తేదీ ఆదివారం నాడు . నర్సింహా పురం గ్రామం లో. ప్రాథమిక పాఠశాల నందు
8 రాష్ట్రాల నుంచి హాజరుకానున్న సీనియర్ మహిళ క్రికెటర్లు.. ఈనెల 25 న ఖమ్మంలో సీనియర్ ఉమెన్ టి 20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభo. ఖ
కొత్తగూడెం కార్పొరేషన్ గత పది, పదిహేనుయేండ్లు గా రోండు, మూడు సార్లు కొత్తగూడెం మున్సిపాల్టీ కౌన్సిలర్ గా గెలిచి కొత్తగూడ
వడ్డీ లేని రుణాలతో మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు :మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్, కోటిమంది మహిళలను కోటీశ్వరులను చ
తెలంగాణ కుంభమేళా మేడారం జాతరకు సర్వం సిద్ధమైంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఈనెల 28, 29, 30, 31, తే
అశ్వారావుపేట రాజకీయం ఇప్పుడు ఒక రసవత్తర మలుపులో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట,మున్సిపాలిటీ పీఠంపై జెండా
తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యం, కళల పరిరక్షణకు అంకితమై నిరంతరం అక్షర సేవ చేస్తున్న సూర్యాపేట వాసి ప్రముఖ కవి, రచయిత, సామాజిక
సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు బుధవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ క
ప్రెస్ మీట్.. ఖమ్మం ప్రెస్ క్లబ్.. ```నా జేసీబీ ని అక్రమంగా పోలీస్ స్టేషన్ లో తరలించరు.. న్యాయం కొరకు``` ఖమ్మం- ప్రెస్ క్లబ్:22-01-2026
ఎస్ టి ఎఫ్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే అశ్వారావుపేట, జనవరి 22(మనం న్యూస్) ఎస్ టి ఎఫ్ క్యాలెండర్ ను గురువారం నాడు క్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట అగ్రికల్చర్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘అరై
బంగారం ధర బుధవారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం నిన్న తొలిసారి రూ.1.50 లక్షలను అధిగమించగా, ఈరోజు మరింతగా పెర
ఇంటర్మీడియట్ పేపర్ వాల్యుయేషన్ క్యాంపును నాగర్ కర్నూలు జిల్లాకు ఇవ్వాలని మంత్రి జూపల్లి కృష్ణారావుకి వినతి పత్రాన్ని అ
*భారత రాజ్యాంగానికి ఎన్నెన్నో సవాళ్లు* * దేశంలో నానాటికీ పెరుగుతున్న అసమానతలు * జీవధాతువులైన ప్రాథమిక హక్కులు- ప్రజాస్వా
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన విత్తన బిల్లు 2025 రైతుల పాలిట మరణ శాసనమని అఖిల భారత కిసాన్ సభజాతీయ అధ్యక్ష, కార్యదర్శులు రాజ
ఈరోజు జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామంలోని సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు, బీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హాస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్, సూపర్వైజర్స్ SPS అసోసి
రాజకీయాల్లో పదవులు రావడం, పోవడం సహజం. కానీ, నమ్మిన సిద్ధాంతం కోసం, కష్టకాలంలో కూడా పార్టీ జెండాను భుజానకెత్తుకుని నడిచే నా
నాలుగు ఏళ్లకు ఒకసారి జరిగే ఆల్ ఇండియా టైగర్ ఎస్టి మేషన్ (AITE )మెదక్ జిల్లా వ్యాప్తంగా అటవీ ప్రాంతాల్లో ముమ్మరంగా కొనసాగుతుం
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి,ఆదాయానికి మించిన ఆస్తులు కూడ బెట్టినట్లు ఆరోపణలు రావడంతో అవినీతి నిరోధక శాఖ అధికార
కోదాడ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ సుమారు రెండున్నర సంవత్సరాలు ము