Saturday, 18 April 2026 02:17:16 PM
# రైతులు ధాన్యంలో తాలు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలి... జిల్లావ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి # బీసీవై పార్టీ ధర్మ దీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ పై అనుచిత వ్యాఖ్యలు # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి # ఓ పెళ్లి వేడుకలో కేటరింగ్ గుత్తేదారు దుశ్చర్యతో విషాద వాతావరణం అలముకొంది. # ఇల్లందు ప్రభుత్వ వైద్యశాల ను ఈరోజు కాయకల్ప ఎక్స్టర్నల్ అసెస్మెంట్ టీం డాక్టర్ రఘు పూజారి, డాక్టర్ జోత్స్న మరియు వారి బృందం సందర్శించారు # ఉపాధిహామీకూలీలకు రోజు 600 రూపాయల చెల్లించాలి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ ములకలపల్లి రాములు డిమాండ్ # జీఎస్టీ అమలు సమన్వయంపై కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం # రాయలసీమ సాగునీటి హక్కుల కోసం వైఎస్ఆర్సీపీ సమాలోచన సమావేశం # కేంద్ర మంత్రి బండి సంజయ్ ని కలిసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం # విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్న స్కూల్ యాజమాన్యం – ఇంకా చర్యలు ఎందుకు లేవు?”.. # అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ వర్ధంతి # ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. # టి డి పి రాష్ట్ర అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన పల్లా శ్రీనివాసరావు సన్మానించి, శుభాకాంక్షలు తెలిపిన బొండా యల్లాజీరావు, శ్రీదేవి లు # శాతవాహన అభివృద్ధికి కృషి - నూతన కార్యనిర్వాహక మండలి సభ్యులు # కాంగ్రెస్ సీనియర్ మైనార్టీ మహిళా నాయకురాలు సమాన మహమ్మద్ # గోడౌన్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు.. # ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లో ఫ్రీజర్ పని చేయక పోవడం తో చనిపోయిన వారు పరిస్థితి దారుణం # తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు లో ఓ ఇంట్లో చోరీ # బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా భాషబోయిన ప్రదీప్ యాదవ్ నియామకం # ఘనంగా కిసాన్ నగర్ హిందూ సమ్మేళనం

శివరాత్రి సందర్భంగా శ్రీ మాతా గంగా భవాని దేవాలయానికి మైక్ సెట్ విరాళం.

Date : 18 February 2026 10:36 AM Views : 54

DNB News - ఆంధ్రప్రదేశ్ / : మహా శివరాత్రి పవిత్ర దినాన్ని పురస్కరించుకొని ఆదోని మండలంలోని బైజిగేరి గ్రామంలో వెలసిన శ్రీ మాతా గంగా భవాని దేవాలయానికి మైక్ సెట్ విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకుడు, మాజీ శాసనసభ్యులు శ్రీ ప్రకాష్ జైన్ వారి ఆధ్వర్యంలో జరిగింది. దేవాలయంలో జరిగే పూజా కార్యక్రమాలు, భజనలు మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత సజావుగా నిర్వహించేందుకు ఈ మైక్ సెట్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని శ్రీ ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మలేకర్ శ్రీనివాస్, సీనియర్ పత్రికా విలేకరి భూమి ఈరన్న మరియు దేవాలయానికి సంబంధించిన గంగపుత్రులు సుమారు 50 మంది పాల్గొన్నారు. కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించబడింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :