DNB News - ఆంధ్రప్రదేశ్ / : ఆదోని రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పార్థసారథి హాజరయ్యారు. పట్టణంలోని జమియా మసీదులో జరిగిన ప్రత్యేక నమాజులో పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దలను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సోదరభావంతో జీవిస్తూ మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు. వేళాదిమంది ముస్లిం సోదరులు నమాజులో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ బందోబస్తు నిర్వహించారు.
Admin
DNB News