Monday, 15 June 2026 02:25:10 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

నీటి వనరులు, చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు – జిల్లా వాచ్‌డాగ్ కమిటీ సమావేశం..

Date : 26 February 2026 10:46 AM Views : 88

DNB News - ఆంధ్రప్రదేశ్ / : కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో నీటి వనరులు మరియు చెరువుల ఆక్రమణలకు సంబంధించి జిల్లా స్థాయి వాచ్‌డాగ్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి జాయింట్ కలెక్టర్ శ్రీ నూరుల్ ఖమర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు తదితర నీటి వనరుల పరిరక్షణపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా చెరువులపై జరుగుతున్న అక్రమ ఆక్రమణలను గుర్తించి, వెంటనే తొలగించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. నీటి వనరుల పరిరక్షణలో రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖల సమన్వయం అత్యంత అవసరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆక్రమణలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు గ్రామ స్థాయిలో సర్వే నిర్వహించి, చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిమితులను స్పష్టంగా గుర్తించి, రికార్డులు నవీకరించాలని ఆదేశించారు. ప్రజలు కూడా నీటి వనరుల పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :