DNB News - తెలంగాణ / : హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ (35) ఈనెల 3 నుంచి కనిపించడం లేదు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో కలిసి అత్యంత పాశవికంగా భార్య లావణ్య హతమార్చింది. సుమన్ భార్య లావణ్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం వల్ల దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రియుడు, మరో 8 మంది సుపారీ గ్యాంగ్ తో కలిసి లావణ్య పథకం పన్నింది. ఈనెల 4న ములుగు జిల్లా దయ్యాలవాగు సమీపంలో సుమన్ పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు
Admin
DNB News