DNB News - తెలంగాణ / : కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద బొలెరో వాహనం-రెడీమిక్స్ లారీ ఢీకొన్నాయి ఎనిమిది మంది స్పాట్ లో చనిపోయారు. 12మంది తీవ్రంగా గాయపడ్డారు చిక్ మంగళూరు కు చెందిన రాఘవేంద్ర స్వామి భక్తులు ఈ ప్రమాదం లో చనిపోయారు
Admin
DNB News