DNB News - తెలంగాణ / : పదవ తరగతి ఫలితాల్లో వైరా పరిధిలో గల వాణి వివేకానంద విద్యలయం ప్రభంజనం సృష్టించిందని పాఠశాల కరస్పాండెంట్ *చుండూరి కోటేశ్వరరావు సార్ మరియు ప్రిన్సిపల్ వాణి మేడం తెలియజేశారు ఈరోజు వెలవడిన ఎస్ఎస్సి ఫలితాల్లో మా పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారని వైరా నియోజకవర్గ స్థాయిలో మా పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచిందని అత్యధిక మార్కులు సాధించిన వారిలో *మాడుగుల కీర్తి ప్రణవి 582/600 ఓగిరాల జాహ్నవి 579/600 చంగల ఉషశ్రీ 577/600 *కనగంటి తేజశ్రీ 572/600 అత్యుత్తమ మార్కులు సాధించారని సుమారుగా 37 మందికి 500 కి పైగా మార్కులు సాధించారని ప్రతి సంవత్సరం ఫలితాలలో మా వాణి విద్యాలయం విద్యార్థులు చరిత్ర సృష్టిస్తారని ఇలాంటి గొప్ప విజయం మా పాఠశాల కే సాధ్యమని వాళ్ళు తెలియజేశారు.. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
DNB News