Wednesday, 17 June 2026 02:14:51 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

పది ఫలితాల్లో పారడైజ్ పాఠశాల ప్రభంజనం * రాష్ట్ర స్థాయిలో విద్యార్థుల ప్రతిభ

Date : 01 May 2026 12:08 PM Views : 33

DNB News - తెలంగాణ / : కరీంనగర్ టౌన్,ఏప్రిల్ 30 ( డి ఎన్ బి న్యూస్) బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రేకుర్తిలోని పారడైజ్ పాఠశాల విద్యార్థులు రాష్ట్ర స్థాయి మార్కులతో అద్భుత విజయాన్ని సాధించినట్లు పాఠశాల చైర్మన్ డాక్టర్ పి. ఫాతిమా రెడ్డి తెలిపారు. టాప్ స్కోరర్లు పాఠశాలకు చెందిన వి. సాయిప్రేమ్ 591 మార్కులతో అగ్రస్థానంలో నిలవగా, షిఫా తమన్నా 586, వి. అశ్విని 584, బి. సాహితీ 584, బి. సుధీష్ణ 579, బి. లక్ష్మీ ప్రసన్న 578, ఎన్. స్ఫూర్తి రెడ్డి 574, బి. నక్షత్ర 574, సానియా 573, బి. జిషిత 570, మరియు ఎస్. శ్రీదేవి 570 మార్కులతో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.విద్యార్థుల విజయాన్ని పురస్కరించుకుని బుధవారం పాఠశాల ఆవరణలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలను డాక్టర్ ఫాతిమా రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల కష్టం, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ టి. వసంత, వైస్ ప్రిన్సిపాల్ ఎ. మధు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొని సంబరాలు చేసుకున్నారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :