Wednesday, 17 June 2026 03:00:09 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు

Date : 05 April 2026 10:26 AM Views : 149

DNB News - తెలంగాణ / : డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా కెవిబిపురం మండలం కాళంగి గ్రామం నందు గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సూరిపాక వాసుదేవరావు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. వారు మాట్లాడుతూ, దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు, అనగారిన వర్గాలని అభ్యున్నతి లోనికి తీసుకు వచ్చేందుకు పోరాడిన యోధుడు, పార్లమెంటరీగా చిరస్థాయిగా పిలిచిన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్. జనం కోసమే తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన ఆయన జయంతి ఈరోజు 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్ లోని చంద్వార్ లో జన్మించారు. 1919 ప్రాథమిక విద్య పూర్తి చేసిన బాబు జగ్జీవన్ రామ్ 1920 పాఠశాల విద్య 1926లో ప్రథమ స్థానంలో మెరిట్యులేషన్ పూర్తి చేశారు. 1931లో కలకత్తా యూనివర్సిటీ నుంచి బిఎస్సి పట్టా పొందారు. సామాజిక ఉద్యమాలు చేశారు. స్వతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. 30 ఏళ్ల పాటు కేంద్ర స్థాయిలో ఉన్నతమైన పదవులు పొందారు. 1930 సంవత్సరంలో సత్యాగ్రహ ఉద్యమం చేపట్టారు. 27 ఏళ్ల వయసులో 1935లో బీహార్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రెవెన్షియల్ లెజిస్లేచర్ పార్టీ తరఫున 15 మంది అభ్యర్థులను పోటీ చేయించి అన్ని స్థానాల్లో తన అభ్యర్థులను గెలిపించుకున్నారు. సమాజానికి దేశానికి ఇంత సేవ చేసిన మహనీయులకు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని కోరుకుంటున్నాం.. ఈ కార్యక్రమంలో MSF సత్యవేడు నియోజకవర్గ మాజీ ఇంచార్జ్ మల్లారం వెంకట కృష్ణయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ మొదటి తరం నాయకులు ఆత్మకూరు మునేందర్ మాదిగ, మూగచింతల మోహన్ బాబు మాదిగ, గూడూరు రమణయ్య మాదిగ, మల్లారం శ్రీనివాసులు మాదిగ, యాసారం బుజ్జయ్య మాదిగ,

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: