DNB News - తెలంగాణ / : మధ్యాహ్నం 12.00 గంటలకు: మాజీ డీజీపీ స్వర్గీయ హెచ్.జే. డోరా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ . స్థలం: నివాసం, రోడ్ నం.3, బంజారాహిల్స్, హైదరాబాద్. సాయంత్రం 04.00 గంటలకు: “అర్ధనారీశ్వరమ్ – సేవా శ్రేష్ఠ ఉగాది పురస్కారాలు – 2026” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. స్థలం: భాస్కర ఆడిటోరియం, బిర్లా సైన్స్ సెంటర్, ఆదర్శ్ నగర్, హైదరాబాద్. సంప్రదించవలసిన వ్యక్తి: శ్రీమతి నడింపల్లి యమునా పాఠక్ మొబైల్: 9000112346 సాయంత్రం 06.30 గంటలకు: సుల్తాన్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొననున్నారు. స్థలం: మఫ్ఖమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, రోడ్ నం.3, బంజారాహిల్స్, హైదరాబాద్. సంప్రదించవలసిన వ్యక్తి: జఫర్ జావీద్ (గౌరవ కార్యదర్శి) మొబైల్: 9849388534 / 9848449995 రాత్రి 07.30 గంటలకు: ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో, శ్రీ జనువాడ రామస్వామి రచించిన “ధమరుకం” పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. స్థలం: రవీంద్ర భారతి, హైదరాబాద్. సంప్రదించవలసిన వారు: ఎం. వెంకటరమణ – 8374822255 డా. మార్కండేయులు – 7337057686 ప్రకాశ్ బాబు – 9849081333 ఈ కార్యక్రమాలను కవర్ చేయడానికి మీ రిపోర్టర్తో పాటు ఫోటోగ్రాఫర్ / వీడియోగ్రాఫర్ను పంపించవలసిందిగా మనవి. కైలాస్ నాగేశ్ ప్రైవేట్ సెక్రటరీ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ .
Admin
DNB News