Monday, 15 June 2026 01:50:02 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

బాధితుల వద్ద నుండి రెండు కేసులు నమోదు చేసిన మునగాల పోలీసులు.

Date : 10 April 2026 09:47 AM Views : 95

DNB News - తెలంగాణ / : మునగాల పరిధి కోదండరామాపురం గ్రామంలో ఒక ఇంట్లోకి అక్రమంగా వచ్చి బూతులు తిడుతున్నాడు అని గ్రామానికి చెందిన వ్యక్తి ఒకతను డయల్ 100 ద్వారా పోలీసులకు పిర్యాదు చేశారు. పిర్యాదు పై స్పందించిన మునగాల పోలీస్ కొదందరమపురం గ్రామంలో సంఘటన స్థలాన్ని సందర్శించి బాధితుల నుండి ఫిర్యాదు తీసుకుని బాధితుల వద్దనే కేసు నమోదు చేసి బాధితులకు ఎఫ్ఐఆర్ కాపీని అందజేశారు. అలాగే మండల పరిధికి చెందిన వృద్ధ దంపతులు మునగాల నుండి నరసింహుల గూడెం గ్రామం వెళ్ళడానికి టీవీఎస్ మోటార్ సైకిల్ పై జాతీయ రహదారి 65 పై మొద్దులచెరువు స్టేజి వద్ద రోడ్డు దాటుతుండగా ప్రమాదానికి గురయ్యారు. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి సంఘటన స్థలం వద్ద నుండి కేసు నమోదు చేశారు.బాధితుల ఇంటి వద్ద నుండే కేసు నమోదు అనే కార్యక్రమం ఫిర్యాదుదారులకు ఎంతో ఉపయోగపడుతుందని మహిళా, వృద్దులు, పిల్లల పట్ల వేదింపులు, రోడ్డు ప్రమాదాలు, భౌతిక దాడులు, దొంగతనాలు, అట్రాసిటీ సంబంధ ఫిర్యాదుదారుల్లో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సంఘటనలపై పోలీసులకు సమాచారం అందించిన వెంటనే బాధితుల ఇండ్లకు వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి కేసు పత్రాలను బాధితులకు అందిస్తున్నామని ఎస్సై ప్రవీణ్ తెలిపారు.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :