Monday, 15 June 2026 01:50:16 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలపై హైకోర్టు సీరియస్

Date : 07 March 2026 11:37 AM Views : 58

DNB News - తెలంగాణ / : ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై Telangana High Court కీలక నిర్ణయం తీసుకుంది. ఒక మహిళ రాసిన లేఖను ప్రజాహిత వ్యాజ్యం (పిల్)గా స్వీకరించి విచారణ చేపట్టింది. వెంకటాపురం గ్రామానికి చెందిన వితంతువు తిప్పల సాయిభవాని హైకోర్టుకు లేఖ రాస్తూ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఇండ్లు కేటాయించాలంటే ప్రజల నుంచి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు ముడుపులు వసూలు చేస్తున్నారని ఆమె తన లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వసూలు చేసిన డబ్బుతో అధికారులు వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారని కూడా ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ లేఖను పిల్‌గా స్వీకరించిన హైకోర్టు, ఆరోపణలపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి, ములుగు జిల్లా కలెక్టర్‌తో పాటు Central Bureau of Investigation కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ పి. శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగ్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :