DNB News - తెలంగాణ / : రఘునాథపాలెం: మండల కేంద్రం లోని పువ్వాడ నగర్ గ్రామం లో సర్పంచ్ షేక్ సిద్దిక్ గారి గ్రీవెన్స్ వినతి మేరకు జిల్లా కలెక్టర్ మరియు విద్యాశాఖ అధికారి గారి ఆదేశాల మేరకు రఘునాథపాలెం మండల డెవలప్మెంట్ అధికారి (ఎంపీడీఓ) గారు మరియు మండల విద్యాశాఖ అధికారి పువ్వాడ నగర్ గ్రామం లో ప్రభుత్వ పాఠశాల భవనం నిర్మాణం కొరకు అవసరమైన స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ సిద్దిక్, కార్యదర్శి మహేష్, ఉపసర్పంచ్ ఆదురి రాణి, తదితరులు పాల్గొన్నారు.
Admin
DNB News