Wednesday, 17 June 2026 03:09:52 PM
# డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాలపై అవగాహన అవసరం: టీజీఆర్‌ఎస్‌ఎస్‌డీఐ ఆర్గనైజింగ్ సెక్రటరీ డా. జి. దీప # గంగా జయంతిని వైభవంగా నిర్వహించేందుకు గంగపుత్ర సంఘం తీర్మానం.. # హమాలీ కార్మికుల సంక్షేమానికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి..సీఐటీయూ.. # ఉచిత సమ్మర్ కబడ్డీ కోచింగ్ క్యాంప్ విజయవంతం – క్రీడాకారులకు సర్టిఫికెట్ల ప్రదానం.. # INTUC ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు గా కుక్కల రామకృష్ణ (RK ) నియామకం # కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ మహాధర్నా.. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్.. # కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ఆదోనిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ ఎన్నికల హామీలు అమలు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ # ఆలూరు లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ నిరసన.. # ఆదోనిలో బీజేపీకి భారీ చేరికలు – 200 కుటుంబాలకు ఎమ్మెల్యే డా. పార్థసారధి ఘన స్వాగతం.. # రహదారి ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు: ఎస్పీ విక్రాంత్ పాటిల్... # ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"కలకోవ గ్రామసభకు హాజరైన డిప్యూటీ సీఈవో మహాలక్ష్మి* # ఎమ్మిగనూరులో నీటి సమస్యలకు చెక్ – అధికారులతో ఎమ్మెల్యే జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష... # హమాలీ కార్మికుల హక్కుల కోసం ఉద్యమాలను ఉధృతం చేస్తాం: ఐఎఫ్టియు.. # ప్రభుత్వ పాఠశాల టాపర్లకు ఘన సన్మానం – విద్యార్థులే దేశ భవిష్యత్తు: గుడిసె కృష్ణమ్మ.. # ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అడిషనల్ ఎస్పీలు.. # ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి # ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ విజయవంతానికి కళాశాల సిబ్బంది సమావేశం # * ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో వస్తున్న మార్పులకు అనుగుణంగా శిక్షణ. # ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర శిక్షణా తరగతులను జయప్రదం చేయాలి – షాబీర్ భాష.. # పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి..

డి.న్.బి పత్రికలో వచ్చిన వార్త కథనం నిజమే అని, ఒక పారిశుధ్య జావాన్, మరియు ఇద్దరు పారిశుధ్య వాహనాల డ్రైవర్ అమ్ముకున్నారని, నిజమే అని ధృవీకరించింది

Date : 12 May 2026 05:39 PM Views : 62

DNB News - తెలంగాణ / : ది. 02.02.2026 నాడు డి.న్.బి. న్యూస్ దిన పత్రిక లో ప్రచురితమైన ''మహా-బాద్ మున్సిపాలిటీ లో పాత ఇనుప సామాన్ల కుంభకోణం'' శీర్షిక కు స్పందించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ గారు విచారణకు ఆదేశించగా, మహ-బాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఒక శానిటరీ ఇన్స్పెక్టర్ ను విచారణ అధికారిగా నియమించి విచారణ కు ఆదేశించగా, విచారణ అధికారి విచారణ జరిపి అట్టి డి.న్.బి పత్రికలో వచ్చిన వార్త కథనం నిజమే అని, ఒక పారిశుధ్య జావాన్, మరియు ఇద్దరు పారిశుధ్య వాహనాల డ్రైవర్ లు అట్టి పారిశుధ్య వాహనాల విడి భాగాలను దొంగిలించి అమ్ముకున్నారని, నిజమే అని ధృవీకరించింది అట్టి విచారణ నివేదికను గౌరవ జిల్లా కలెక్టర్, మహా-బాద్ గారికి, మరియు మున్సిపల్ కమిషనర్ గారికి సమర్పించగా, కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మున్సిపల్ కమిషనర్ గారు అట్టి దొంగతనం కు పాల్పడిన ఒక జవాన్ మరియు ఇద్దరు డ్రైవర్ లను విధుల నుండి తొలగిస్తూ ది. 30.05.2026 నాడు ఉత్తర్వులు జరిచేసినారు. మహా- బాద్ మున్సిపాలిటీ లో కొరవడిన అధికారుల పర్యవేక్షన'. మహా -బాద్ మున్సిపాలిటీ లో అధికారుల మాట కంటే రాజకీయ నాయకుల మాటకే విలువ ఎక్కువ అని, వారి మాటలే చెల్లుబాటు అవుతాయని, దాని వలన అధికారుల మాటలకు విలువ లేకుండా పోతోందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అధికారుల పై పెత్తనం చేస్తూ వారిని స్వేచ్చగా విధులు నిర్వర్తించకుండ, అతిగా విధులలో జోక్యం చేసుకోవడం వలన అధికారుల పర్యవేక్షణ కొరవడిందని కార్మికులు మాట్లాడుకుంటున్నారు, ఒక కార్మికుడు కానీ ఒక అధికారి కానీ తప్పు చేస్తే, రాజకీయ పలుకుబడి ఉపయోగించి శిక్ష నుండి తప్పించుకోవచ్చు అనే ధీమా తో ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి అని తెలుస్తుంది. తప్పు చేసిన వారికి తక్షణ ఉపశమనం! మహ-బాద్ మున్సిపాలిటీ లో ఉద్యోగి తప్పు చేసినా దొంగతనం చేసి దొరికి పోయిన సరే పనిష్మెంట్ అనేది పేపర్ కే పరిమితం అని ఉద్యోగస్తులకు వర్తించదు అని మరోసారి రుజువు అయ్యింది, ఇక్కడ ఎవ్వరూ తప్పు చేసిన విధులు నుండి తొలగిస్తే, ఒక వర్క్ ఇన్స్పెక్టర్ అనుకుంటే వెంటనే విధులలో చెరవొచ్చని అతనికి కమిషనర్ ఉతర్యులు కానీ జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్యులు పట్టింపు లేదని తేటతెల్లం అయ్యింది, తప్పుచేసినారని నిరూపణ అయిన మున్సిపాలిటీ జవాన్ వరియు ఇద్దరు శానిటరీ వాహన డ్రైవర్ లను మున్సిపల్ కమిషనర్ తాత్కాలికంగా విధులకు దూరంగా ఉంచాలని ఆర్డర్ ఇస్తే అట్టి ఆర్డర్ ను శానిటరీ ఇన్స్పెక్టర్ బేఖాతరు చేసి అట్టి తప్పు చేసిన వారిని విధులకు తీసుకొని అంతా తానే అనే విధంగా ప్రవర్తిస్తూన్నాడని, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అని, వారు చేసిన దొంగతనం లో అట్టి శానిటరీ ఇన్స్పెక్టర్ పాత్ర ఉందేమో అని కార్మికులు చర్చించుకుంటున్నారు, మున్సిపల్ కమిషనర్ కూడా పొలిటికల్ పవర్ కు తల వంచకుండా, తన విధులను నిజాయితీ గా నిర్వర్తించి, ఇంకోసారి ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే గొంగతనం చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని వారిపై చట్టరీత్య కేసు నమోదు చేపించాలని మున్సిపల్ కమిషనర్, మహా-బాద్, మరియు జిల్లా కలెక్టర్ మహా-బాద్ గారిని ప్రజలు కోరుకుంటున్నారు, లేని పక్షంలో లో CDMA హైదరాబాద్ గారికి పిర్యాదు చేసే ఆలోచనలో కొంతమంది కార్మికులు ఉన్నారని సమాచారం.

DNB News

Admin

DNB News

మరిన్ని వార్తలు

Copyright © DNB News 2026. All right Reserved.



Developed By :